కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు, అన్నదాతలు భగ్గుమన్నారు. సోమవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలతో పాటు నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఆర�
పినపాక నియోజకవర్గంలో అన్ని మండలాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై బలవంతంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు
నల్లగొండలో ఈ నెల 13న నిర్వహించనున్న బహిరంగ సభకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివెళ్లి విజయవంతం చేయాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 13న నల్గొండలో నిర్వహించనున్న బహిరంగ సభకు కల్వకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో తరలిరావాలని కల్వకుర్తి మా�
సిరిసిల్ల తెలంగాణ భవన్లో ఆదివారం నిర్వహించిన సిరిసిల్ల నియోజకవర్గ స్థాయి సమావేశం విజయవంతమైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పీచ్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. సమావేశానికి బీఆర్�
‘రైతుబంధు అడిగితే రైతులను చెప్పులతో కొడతారా.. ఇదేనా ఇందిరమ్మ రాజ్యమంటే.. ముఖ్యమంత్రి ఒకటి చెబితే.. మంత్రులు మరొకటి చెబుతూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారు.’
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కరీంనగర్ నడిబొడ్డున అద్భుతంగా నిర్మించిన ‘కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్హౌస్' బోర్డును సోమవారం తొలగించారు. దశాబ్దాల కింద నిర్మించిన కరీంనగర్ ఆర్అండ్బీ అతిథి గృహం శిథిలావస
‘అధికారం లేదని కార్యకర్తలు అధైర్య పడద్దు. పార్టీ అన్ని విధాల అండగా ఉంటుంది’ అంటూ బీఆర్ఎస్ శ్రేణులకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ భరోసానిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని, ప్రజలకు వివరించాలని పి�
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిద్దామని.. అలాగే లోపాలను సరి చేసుకుందామని.. బీఆర్ఎస్ శ్రేణులు మనోధైర్యం కోల్పోవద్దని.. రాజకీయాల్లో గెలుపోటములు సహజం అని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య,
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి గెలుపును ఎవరూ అడ్డుకోలేరని డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి అన్నారు.
తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మేనిఫెస్టో ప్రకటించడం పట్ల సత్తుపల్లిలో బీఆర్ఎస్ నాయకులు రింగ్సెంటర్లో సంబురాలు జరుపుకున్నారు. పటాకులు కాల్చుతూ మిఠాయిలు తినిపించుకుంటూ ఆనందం వ్యక్�
సీఎం కేసీఆర్ పటాన్చెరు పర్యటన ప్రజలతో పాటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపింది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో కొల్లూరు డబుల్ బెడ్రూం ప్రారంభోత్సవంతో పాటు పట్టణంలో సూపర్�