సీఎం కేసీఆర్ నాయకత్వంలో తూర్పు నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటానని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. 34వ డివిజన్ నుంచి కాంగ్రెస్ ముఖ్యనాయకులు, పలు సంఘాల మహిళలు, యూత్ నాయకులు భారీగా ఆదివా�
దేశ రాజకీయాల్లో మార్పు కోసం, బీఆర్ఎస్ పార్టీ జాతీయ రాజకీయాల్లో అఖండ విజయం సాధించి సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ సీఆర్పీఎఫ్ రిటైర్డ్ జవాన్ ఆనంద్ పాదయాత్ర చేపట్టాడు.
భారత్ రాష్ట్ర సమితి నగర శాఖ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు చల్ల హరిశంకర్ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు ఆదివారం నియామకపత్రం అందజేశారు.
కరీంనగర్ అభివృద్ధి బాగుందని, పదిహేనేండ్ల క్రితం తాను కరీంనగర్కు వచ్చానని, అప్పటికీ ఇప్పటికీ ఎంతో మార్పు చెందిందని భారత్ రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ లాంటి గొప్ప విజన్ ఉన్న నాయకుడి నాయకత్వమే దేశానికి ఎంతో అవసరమని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బీర్ల శ్రీశైలం, బీ�
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్లో చేరేందుకు వివిధ రాష్ర్టాల నేతలు ముందుకొస్తున్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నాగాలాండ్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వై సులంతుంగ్ హ�
Minister Satyavathi Rathod | కేంద్రంలో రాబోయేది రైతు ప్రభుత్వమే అని తెలంగాణ గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. కర్ణాటక కలబురిగి జిల్లాలో జేడీఎస్ పార్టీ అధ్యక్షుడు బాలరాజ్ శివగుత్తేదార్ ఆధ్వర్యంల�
తెలంగాణ అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్ అని, దేశం ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు.
MLC Kavitha | భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గట్టి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యమంత్రి కేసీఆర్ తొత్తులు కాదు.. ఆత్మబంధువులు