దేశానికి దిశ దశ చూపే రాజకీయ శక్తిగా బీఆర్ఎస్ పార్టీ ఆవిష్కృతం కాబోతుందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశ ప్రజలు గమనిస్తున్నారని, ఇదే తరహా అభి
దేశం దిశ, ప్రజల తలరాత మార్చాలంటే..బీఆర్ఎస్ పార్టీయే ప్రత్యామ్నాయమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఓరుగంటి వెంకటేశం గౌడ్ అన్నారు.
భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం తరువాత తొలిసారిగా నిర్వహించిన ఖమ్మం బహిరంగ సభ విజయవంతం కావడం జాతీయ రాజకీయాలలో పెను మార్పునకు సూచిక. బీఆర్ఎస్కు కావలసిన సైద్ధాంతిక బలం, కార్యాచరణ విషయంలో కేసీఆర్కు స్పష్�
తెలంగాణలో అన్ని వర్గాల సంక్షేమమే బీఆర్ఎస్ లక్ష్యమని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో వడ్డెర కులసంఘం భవన నిర్మాణం చేపట్టేందుకు ప్రత్యేక నిధుల ద్వారా రూ.10లక్షలతో నిర్�
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటివెలుగు కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. కంటివెలుగు కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరై పరీక్షలు చేయించుకున్నారు.