ప్రపంచంలో భారీ బహిరంగసభలు నిర్వహించడంలో బీఆర్ఎస్ పార్టీ ప్రపంచ రికార్డులనే తిరగరాసింది. ఆ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చిన తరువాత ఈనెల 18న ఖమ్మం నగరంలో తొలిసారిగా భా�
కోస్గి ప్రభుత్వ దవాఖాన నిర్మాణం పనులను రెండు నెలల్లో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శనివారం కోస్గిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా
బీఆర్ఎస్ పార్టీ సత్తా ఢిల్లీ పీఠానికి తెలిసేలా ఖమ్మంలో ఈ నెల 18వ తేదీన జరిగే భారీ బహిరంగ సభకు పెద్దఎత్తున ప్రజలు, పార్టీ శ్రేణులు తరలిరావాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప�
కనీవినీ ఎరుగని రీతిలో ఖమ్మంలో బీఆర్ఎస్ సభ జరుగనుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి స్పష్టం చేశారు. ఈ భారీ బహిరంగ సభ ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ ప్రభుత్వ పతనానికి నాంది ప�
ఖమ్మం నిర్వహించే బీఆర్ఎస్ సభ దేశానికి దిక్సూచిగా నిలవనున్నదని, ఈ సభకు ప్రజలు భారీగా తరలిరావాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కొత్తగూడెం నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య పేర్కొన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ సర్కార్లు అన్ని రంగాల్లో విఫలం కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంలో నంబర్ వన్గా నిలిచి ప్రజలకు సుఫలాలు అందిస్తు
బీఆర్ఎస్ తొలి బహిరంగ సభను విజయవంతం చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధిని దేశానికి సందేశంగా ఇద్దామని, దేశంలో ఎవరూ అమలు చేయలేని, సాహసించలేని పథకాలన
ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి పునాది రాయిపడ్డ ఖమ్మం గుమ్మం ఇప్పుడు జాతి ముఖచిత్రాన్ని మార్చే వేదిక కానున్నది. తెలంగాణ వాదానికి పరీక్షగా నిలిచిన చోటు ఇప్పుడు బంగారు భారతాన్ని కలగంటున్నది.
జాతీయ పార్టీగా ఆవిర్భవించిన బీఆర్ఎస్కు సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరింత ఉత్సాహాన్నిచ్చారు. బీఆర్ఎస్ ద్వారా దేశ సేవకు పూనుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్కు ఏపీలోని ఆయన అభిమానులు బ�
ఖమ్మంలో బీఆర్ఎస్ నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ పతనానికి నాంది పలకబోతున్నారని విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి పేర్కొన్నారు.