BRS Party | ఛత్రపతి శంబాజీనగర్(ఔరంగబాద్) : తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి గ్రామగ్రామాన విస్తృత ప్రచారం చేయడానికి ఔరంగబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గా�
దేశంలో కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 34వ డివిజన్ శివనగర్లోని కార్మిక భవనంలో బుధవారం ఆత్మీయ స�
మహారాష్ట్రలోని ఛత్రపతి శంబాజీ నగర్ (ఔరంగాబాద్) జిల్లా కేంద్రంలోని జబిందా మైదానంలో ఈనెల 24న నిర్వహించనున్న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఏర్పాట్లకు సంబంధించిన పనులను బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్ష�
వరంగల్లో మల్టీ స్పెషాలిటీ దవాఖాన హెల్త్సిటీ నిర్మాణ పనులను దసరా పండుగ నాటికి పూర్తి చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన వరంగల్ హెల్త్సిటీ, �
వరంగల్లో 2 వేల పడకలతో తెలంగాణలోనే అతిపెద్ద ప్రభుత్వ దవాఖాన నిర్మాణం శరవేగంగా జరుగుతున్నదని రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు నిర్మాణంలో ఉన్న దవాఖాన ఫోటోలను బుధవారం ట్విట్టర్�
రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125అడుగుల కాంస్య విగ్రహం దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యా�
దేశ ప్రజలు భారత రాష్ట్ర సమితిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, తెలంగాణలో మూడోసారి అధికారంలోకి వస్తుందని, కార్యకర్తలు, నాయకులు సంక్షేమ పథకాలను విస్తతృంగా ప్రచారం చేయాలని జహీరాబాద్ ఎమ�
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్రెడ్డి మాట్లాడుతూ నర్సాపూర్ మండలం రూ.40 కోట్లతో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, నియోజకవర్గ ప్రజల ఎన్నో ఏండ్ల కల అయిన బస్సుడిపోను నిర్మించి ప్రస్తుతం బ్రహ్మాండంగా నడిపించుకు�
Minister Dayakar Rao | నేటి ధరల పెరుగుదలకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే కారణమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 53, 54వ డివిజన్లకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీ
BRS | మహారాష్ట్రలోని నాందేడ్, కంధార్-లోహా సభల సక్సెస్తో ఫుల్ జోష్లో ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మూడో సభకు ముమ్మర కసరత్తు చేస్తున్నది. రెండు సభలతో మరాఠ్వాడా ప్రాంత ప్రజల అభిమానం చూరగొన్న బీఆర్�
నర్సాపూర్ పట్టణంలోని సాయికృష్ణ గార్డెన్లో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఆత్మీయ సమ్మేళనానికి పార్టీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నర్సాపూర్ ఎమ్మె�
Minister Harish Rao | కాళేశ్వరం ప్రాజెక్టే లేకుంటే.. ఇన్ని లక్షల ఎకరాలు ఎలా పారేదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. కార్యక�
అభివృద్ధి చేసే బీఆర్ఎస్ పార్టీకి ప్రజలంతా అండగా నిలువాలని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం యాదగిరిగుట్ట పట్టణంలో ఆత్మకూరు(ఎం) మండలం రాఘవపురం గ్రామానికి చెందిన బీజేప�