ఈ విద్యా సంవత్సరం నుంచి నిర్మల్ మెడికల్ కళాశాలలో తరగతులు ప్రారంభమవుతాయని దేవాదాయ న్యాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొ న్నారు. మెడికల్ కాలేజీ మంజూరు చేయిం చి రుణం తీర్చుకున్నానని తెల�
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్శితులై ప్రధాన పార్టీల నాయకులు, వివిధ కుల సంఘాల నేతలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం నాగంబాయి తండాకు చెందిన బీజేప
BRS Party | బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ సమక్షంలో పలు జిల్లాలకు చెందిన నేతలు పార్టీ తీర్థం స్వీకరించారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ వైసీపీ అధికార�
బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులయ్యే వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. గురువారం మండలం�
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం తూంకుంట మున్సిపాలిటీ దేవరయాంజాల్లోని ఎ�
మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రకంపనలు సృష్టిస్తున్నది. మహా నాయకులంతా బీఆర్ఎస్ బాటలో నడిచేందుకు కదిలివస్తున్నారు. ఇప్పటికే భారత రాష్ట్ర సమితిలో మహారాష్ట్రకు చెందిన పలువురు సీనియర్ రాజకీయ నేతలు, మాజీ ఎమ�
టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి నేటి బీఆర్ఎస్ పార్టీ అవతరణ వరకు ఎన్నో విజయాలు, అపజయాలు చూశా. కార్యకర్తలే పార్టీకి కథానాయకులు. వచ్చే ఎన్నికల్లో పార్టీకి అద్భుత మెజారిటీ వచ్చేలా కార్యకర్తలు కార్యోన్ముఖులు �
బ్రాహ్మణ వెల్లెంల ఉదయ సముద్రం ఎత్తిపోతల రెండో మోటర్ ద్వారా మంగళవారం ట్రయల్ రన్ చేశారు. చౌడంపల్లిలోని పంప్ హౌస్ నుంచి నీళ్లు దిగువకు పరవళ్లు తొక్కాయి. నీళ్లను చూసి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సంతోష�
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సంగారెడ్డి మండలం బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం మంగళవారం నిర్వహించారు. హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్తో పాటు టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీసీఎ
KTR | రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గత వారం రోజుల నుంచి బిజీ బిజీగా గడుపుతున్నారు. ఆయా జిల్లాల్లో పర్యటిస్తూ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. తీరిక ల�
KTR | మంచిర్యాల : రాష్ట్రంలో మంచి నాయకత్వాన్ని చేజార్చుకోవద్దు.. కేసీఆర్ను ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిని చేద్దామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇందుకు మ�
కుల, మతాల మధ్య చిచ్చు పెట్టి బీజేపీ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నదని, ఆ పార్టీ ఆలయాల అభివృద్ధికి చేసిందేమీ లేదని ఆదిలాబాద్ ఎమ్మె ల్యే జోగు రామన్న మండిపడ్డారు. జిల్లాకేంద్రంలోని కైలాస్నగర్ పోచమ్మ తల్లి ఆ