Nagarkurnool | సమైక్య పాలనలో వలసలకు చిరునామాగా ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లా స్వరాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తున్నది. ప్రత్యేక రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా నూతన జిల్లాగా ఆవిర్భవించిన నాగర్కర్న�
BRS Party | మహారాష్ట్రలో త్వరలో జరిగే పంచాయతీ ఎన్నికల నుంచి వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికల దాకా అన్నింట్లోనూ బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుందని మహారాష్ట్ర బీఆర్ఎస్ కిసాన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మ�
CM KCR | తెలంగాణ సంక్షేమ సారథి, ముఖ్యమంత్రి కేసీఆర్ నాగర్కర్నూల్కు రానున్నారు. జిల్లా కేంద్రంలో నూతనంగా రూ.52కోట్లతో నిర్మించిన ఆధునిక సమీకృత కలెక్టరేట్, శ్వేత సౌధాన్ని తలపించేలా రూ.35 కోట్లతో చేపట్టిన పోల�
మనందరి సమష్టి కృషి వల్లే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి, అద్భుత విజయాలను సొంతం చేసుకున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావుతోనే నిర్మల్ జిల్లా వేగంగా అభివృద్ధి చెందిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లాలో ఆదివారం నిర్వహించిన బహిరం�
నియోజకవర్గ ప్రజల క్షేమమే తన ధ్యేయమని వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని మల్లికార్జున గార్డెన్స్లో అరూరి గట్టుమల్లు ఫౌండే�
వైసీపీ పాలనతో తీవ్ర సంతృప్తితో ఉన్న ఏపీ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తున్నారని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ చెప్పారు. ప్రజావ్యతిరేక విధానాలతో ఏకపక్షంగా వ్�
దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తొమ్మిదేండ్లలో రాష్ట్రం సాధించిన ప్రగతిపై గ్రామాల్లో చర్చ జరిగేలా కార్యక్రమాలు నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
CM KCR | నిర్మల్ : నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు. జిల్లాలోని గ్రామ పంచాయతీలకు, మండల కేంద్రాలకు, మున్సిపాలిటీలకు భారీగా నిధులు మంజూరు చేశారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్, బీఆర్ఎస్ ప
KCR | సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని, మంత్రి కేటీఆర్ సీఎం కావాలని, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మరోసారి గెలిచి ఉన్నత స్థానంలో ఉండాలని ఓ యువకుడు తన స్నేహితుడితో కలిసి 101 మందిరాల్లో ప్రత్యేక పూజలు చేసేందు
రైతు లేనిదే రాజ్యం లేదని, రైతు పంట పండిస్తేనే కడుపునిండా తిని బతుకుతామని, అలాంటి రైతును కాపాడుకోవాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ మండలంలోని �
‘వయసులో తొమ్మిదేండ్ల పసిబిడ్డ.. అభివృద్ధిలో మాత్రం పులిబిడ్డ’.. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సోషల్మీడియాలో వైరల్గా మారిన ఈ నినాదం.. కేసీఆర్ పాలనలో రాష్ట్రం సాధించిన ప్రగతికి నిదర్శనం. గడిచిన 9 ఏండ
అన్న తెలంగాణ గేయంతో ఉమ్మడి జిల్లా మార్మోగింది. శుక్రవారం రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు అంబరాన్నంటేలా జరిగాయి. పట్నం, ఊరూ వాడా పండుగ వాతావరణం నెలకొన్నది. మువ్వన్నెల జెండా ఎగిరింది. అమరవీరుల కీర్తిని స్మరించార
తెలంగాణ ఆచరిస్తున్నది.. దేశం అనుసరిస్తున్నది అని చెప్పుకునే స్థాయికి రాష్ట్రం చేరుకోవడానికి ప్రధానకారకుడు సీఎం కేసీఆర్ అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నేడు జాతీయ, అం