BRS | నవభారత నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీతో కలిసి పని చేసేందుకు దేశవ్యాప్తంగా రాజకీయ శక్తులు, ప్రగతికాముక శక్తులు, మేధావులు కలిసి వ
మహిళలకు అండగా తెలంగాణ ప్రభుత్వం నిలుస్తున్నదని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని శిల్పరామంలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుక
Minister KTR | రాబోయే ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పార్టీ విజయం ఖాయమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన కార్పోరేటర్లతో �
అసెంబ్లీకి ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మూడోసారి మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావటమే లక్ష్యంగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తనదైన వ్యూహ చతురతతో ముందుకు సాగుతున్నారు.
ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్రెడ్డి పార్టీ మార్పు ప్రచారం ఒట్టిదేనని తేలిపోయింది. రెండ్రోజులుగా మీడియాలో పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారం జోగుళాంబ గద్వాల జిల్లాలో సీఎం కేసీఆర్ సభకు ఎమ్మెల్సీ కూచకుళ
దేశంలో ఆదివాసీలు, దళితులు, బహుజనులు ఇప్పటికీ పీడితులుగానే ఉన్నారు. ఉత్తర భారతంలో వీరు కనీస జీవన వసతులు లేకుండా వివక్షకు గురవుతున్నారు. ఈ దుస్థితి ఇంకెన్నాళ్లు? ఈ దేశం మార్పు కోరుకొంటున్నది. ఆ దిశగా బుద్ధి
సనత్నగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చేశామని ఇంకా చేపట్టవలసిన అభివృద్ధి పనులు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకువస్తే అవసరమైన చర్యలు చేపడుతామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు
యోగాపోటీల్లో చిన్నారులు రా ణించడం అభినందనీయమని, భవిశ్యత్లో వారు జా తీయ స్థాయి పోటీల్లో పాల్గొని మెరుగైన ప్రతిభ చాటాలని ప్రభుత్వ విప్, ఉమ్మడిరంగారెడ్డి జిల్లా ఎమ్మె ల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పా�
CM KCR | 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కేంద్రంలోని ప్రభుత్వ పాలన ఇంకా లక్ష్యాన్ని విస్మరించి.. నిర్లక్ష్యంగానే కొనసాగుతోందని, దశ దిశ లేని పరిపాలన దేశ భవిష్యత్తుకు గొడ్డలిపెట్టుగా పరిణమించిందని ముఖ్యమంత్ర
రాష్ట్రంలోని ప్రతిఒక్కరూ సంతోషంగా ఉండటమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు.
మన పిల్లల భవిష్యత్తు కోసం సీఎం కేసీఆర్ పాలననే మరోసారి రావాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకపోయి ఉంటే ఇంత అభివృద్ధి, సంక్షేమ పథకాల�
‘దళితబంధు గొప్ప పథకం., నిరుపేదల పాలిట వరం’ అంటూ మహారాష్ట్ర సర్పంచుల బృందం కితాబిచ్చింది. ఈ స్కీం కింద నెలకొల్పిన షాపులు, ఇతర యూనిట్లు చాలా బాగున్నాయని ప్రశంసించింది. శుక్రవారం మహారాష్ట్ర సర్పంచుల బృందం మ�
పరిపాలన వికేంద్రీకరణ.. ప్రజల చెంతకే పాలన.. పాలనా సౌలభ్యం.. ప్రత్యక్ష పర్యవేక్షణ.. ఈ పదాలు.. కొన్నేండ్ల కిందటి వరకు పత్రికల్లో చదవడం.. కాదంటే నాయకుల నోట వినడం మాత్రమే తెలుసు.. కానీ, ఏనాడూ ప్రజలకు అర్థం కాలేదు. 1905ల�
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో జీవం పోసుకున్న గోదావరి నదిని చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ పులకించిపోయారు. మంచిర్యాల జిల్లా పర్యటన అనంతరం రోడ్డు మార్గాన హైదరాబాద్కు వెళ్తూ.. శుక్రవారం సాయంత్రం గోదా