కాంగ్రెస్ పార్టీ బీసీలకు మరోసారి రిక్త‘హస్తమే’ చూపింది. వెనుకబడిన వర్గాలను ఎప్పుడూ చిన్నచూపు చూసే కాంగ్రెస్ పార్టీ.. టికెట్ల కేటాయింపులోనూ మళ్లీ తన బీసీ వ్యతిరేక వైఖరిని చాటుకున్నది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి గెలిపించి.. జడ్చర్ల ఎమ్మెల్యేగా మరోసారి లక్ష్మారెడ్డిని గెలిపించండంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం చేపట్టారు.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారం చేపట్టనున్నదని సెంటర్ ఫర్ స్టడీస్ ఆఫ్ డెవలప్మెంట్ సొసైటీస్ (సీఎస్డీఎస్) లోక్నీతి సర్వేయర్, ప్రొఫెసర్ సంజయ్ కుమార్ తేల్చి చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉండటంతో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో పార్టీ అభ్యర్థులు నిర్వహిస్తున్న ప్రచారానికి విశేష స్పందన లభిస్తున్నది. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం కనపడుతో�
పేదలకు అండా గులాబీ జెండా.. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేశామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తెలిపారు. మణికొండ మున్సిపాలిటీలో పార్టీ కార్యాలయాన�
BRS Party | ఎన్నికల వేళ భారత రాష్ట్ర సమితిలోకి భారీగా నేతలు చేరుతున్నారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాలకు ఆకర్షితులపై పెద్ద సంఖ్యలో నేతలు కారెక్కుతున్నారు. తాజాగా పాలకుర్తి నియోజకవర్గంలోని గులాబీ పార్టీలో చేరా�
Joinings into BRS | బీఆర్ఎస్ పార్టీ నేత, మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, జిల్లా పరిషత్ ఛైర్మెన్ పుట్ట మధూకర్ సమక్షంలో పలువురు నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శనివారం కన్నాల గ్రామ పంచాయతీ బోడగుట్�
రైతుబంధు ఓ దుబారా ఖర్చు అని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఖరిపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వాళ్లకు ప్రజలే ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం �
ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ పాల్గొన్న అచ్చంపేట ప్రజాఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయింది. అచ్చంపేట నలువైపులా ఎటుచూసినా జనం.. గులాబీ ప్రభంజనాన్ని తలపించింది. బీఆర్ఎస్ అభ్యర్థి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే
సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోమారు బీఆర్ఎస్ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం చేవెళ్ల మండలంలోని ఊరెళ్ల, అనుబంధ గ్రామం మొండివాగు,
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని జడ్చర్ల మున్సిపాలిటీలోని 24వ వార్డు కౌన్సిలర్ కోట్ల ప్రశాంత్రెడ్డి ఓటర్లను కోరారు. శుక్ర�
మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం జోరుగా సాగుతున్నది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. మెదక్ నియోజకవర్గంల�
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సమీప బంధువు, కొల్లాపూర్కు చెందిన జూపల్లి కుమార్రావు బీఆర్ఎస్ గూటికి చేరారు. శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ క్యాంప్ కార్యాలయంలో ఆయన గులాబీ పార్టీలో చేర�
నగర ప్రజలందరికీ ఎళ్లవేళలా అందుబాటులో ఉంటూ వారి కష్ట,సుఖాలు, బాధలు, ఇబ్బందుల్లో అండగా ఉన్నానని, ఎవరికి కష్టమొచ్చిని అన్నా అంటే అందుబాటులో ఉండే తనను మరోసారి ఆశీర్వదించండి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాన�