కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముచ్చటగా మూడోసారి అత్యధిక మెజార్టీతో గెలుపొందడం పక్కా అని బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్రెడ్డి అన్నారు. బుధవారం బాలానగర్ డివిజన్కు చెందిన బూత్ కమిటీ �
గత పదేండ్లలో అభివృద్ధిలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని, ఇంకా సాధించాల్సింది ఎంతో ఉందని, మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణలో మిగిలిపోయిన అభివృద్ధి పనులు పూర్తవుతాయని మాజీ ఎమ్మెల్యే, నియో�
అసెంబ్లీ ఎన్నికల బరిలోకి కాలు దువ్వుతున్న పేరు మోసిన పార్టీలు ఇంకనూ అభ్యర్థుల ఖరారులో డక్కా ముక్కీలు తింటుండగా, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించి, ప్రచారంలో దూసుకుపోతోంది. అభివృద్ధిపై, �
CM KCR | మేడ్చల్ నియోజకవర్గ ప్రజల కష్టాలను అర్థం చేసుకునే మల్లారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. రాజకీయ అనుభవం కలిగిన, సింపుల్గా ఉండే మల్లారెడ్�
CM KCR | తెలంగాణను మనకు ఎవరూ పుణ్యానికి ఇవ్వలేదు.. అనేక మందిని బలి తీసుకుని విద్యార్థులను చావగొట్టి, అనేక మందిని బాధపెట్టి, చివరకు నేను కూడా ఆమరణ దీక్ష పట్టి చావు నోట్లో తలకాయ పెడితే తప్ప తెల�
CM KCR | ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాటి కరువును తలుచుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. మనషులే కాదు.. మహబూబ్నగర్ చెట్లు కూడా బక్క పడిపోయాయని బాధ పడ్డామని కేసీఆర్ గుర్తు చేశా�
KTR | ప్రగతి భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ను మర్రి ప్రవళిక కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం కలిశారు. ఈ సందర్భంగా ప్రవళిక కుటుంబ సభ్యులకు మంత్రి కేటీఆర్ ధైర్యం చెప్పార�
MLC Kavitha | రాహుల్ గాంధీ ఆయన పేరును ఎలక్షన్ గాంధీగా మార్చుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. ఎన్నికల వచ్చినప్పుడు వచ్చి ఏదో నాలుగు ముచ్చట్లు చెప్పి దానితో నాలుగు ఓట్లు వస్తాయని అనాలోచితమై�
Ragidi Laxmareddy | ఉప్పల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగలింది. ఉప్పల్కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, ఉప్పల్ కాంగ్రెస్ ఇన్ఛార్జి రాగిడి లక్ష్మారెడ్డి ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. తనకు గౌరవంలేని కాంగ్రె�
సీఎం కేసీఆర్ పేరు వింటేనే ప్రధాని మోడీకి వణుకుపుడుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సబితాఇంద్రారెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ మ్యానిఫెస్టో చూసి ప్రతిపక్ష పార్టీల మైండ్ బ్లాక్ అయ్యిందని రాష్ట్ర మంత్రి, కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.