CM KCR | ఓటు ఒక బ్రహ్మాస్త్రం అని దాన్ని సరైన పద్ధతుల్లోనే వాడితేనే మన తలరాత మారుతది అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అసెంబ్లీకి మూడోసారి ఎన్నికలు జరుగుతున్నాయి.
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Alair, BRS Party, BRS Party President KCR, KCR, Praja Ashirvada Sabha at Alair, Praja Ashirvada Sabha
Kotha Prabhaker Reddy | సిద్దిపేట : దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న ప్రభాకర్ రెడ్డిపై ఓ గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దీంతో �
రాష్ట్రంలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్రసమితి (బీఆర్ఎస్) తిరుగులేని విజయం సాధిస్తుందని సర్వేలన్నీ స్పష్టం చేస్తున్నాయి. మళ్లీ అధికారం బీఆర్ఎస్దేనని, కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధిం�
కొడంగల్లో రేవంత్రెడ్డికి ఓటమి భయం పట్టుకున్నది. ఓడిపోవడం ఖాయమని తెలుసుకొన్న రేవంత్ అడ్డదారులను ఎంచుకున్నాడు. ఓటమి భయంతోనే బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు, నాయకులకు బెదిరింపులు, డబ్బులతో ప్రలోభపెడుతున�
నర్సాపూర్ నియోజకవర్గంలో మరోసారి గులాబీజెండా ఎగరాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పార్టీ క్యాడర్కు పిలుపునిచ్చారు. ఆదివారం నర్సాపూర్లోని చాముండేశ్వరి గార్డెన్లో నియోజకవర్గ �
బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని, ప్రతి ఒక్కరినీ కంటికిరెప్పలా పార్టీ కాపాడుకుంటుందని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి స్పష్టం చేశారు.
నిర్మల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో పార్టీని బలోపేతం చేసేందుకు అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు.
నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ అధికార ప్రతినిధిగా అమరవేణి నర్సాగౌడ్ను రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నియమించారు. ఈ మేరకు నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.
నా 45 ఏండ్ల రాజకీయ జీవితం పేదలకు అంకితం చేశానని, బలహీనులను బలవంతులను చేయడానికే తాను కృషి చేస్తానని నిజామాబాద్ రూరల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. డిచ్పల్లి మండల క�
బీఆర్ఎస్తోనే అన్ని వర్గాలకు సముచిత స్థానం దక్కుతుందని, తెలంగాణ రాష్ర్టానికి సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
Nagam Janardhan Reddy | కాంగ్రెస్ పార్టీ మాజీ నేత నాగం జనార్దన్రెడ్డి ఆదివారం రాత్రి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును కలిశారు. ప్రగతి భవన్లో సీఎంను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. నాగం జనార్ద�
Nagam Janardhan Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసిన తర్వాత ముహూర్తం నిర్ణయించుకొని బీఆర్ఎస్ పార్టీలో చేరుతానని సీరియర్ నేత నాగం జనార్దన్రెడ్డి కలిశారు. నాగం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.