CM KCR | ఎన్నికల్లో ఆషామాషీగా, అలవోకగా.. చిన్నాయన చెప్పిండని.. బామ్మర్ది చెప్పిండని ఓటు వేయొద్దని.. సొంత విచక్షణతో ఓటుహక్కును వినియోగించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. జనగామ నియోజక�
KTR | మిగిలిన రుణమాఫీ మిత్తితో సహా కట్టించే బాధ్యత మాది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలోని పరిధిలోని బీబీపేట్లో నిర్వహించిన రోడ్డు ష�
Cheruku Sudhakar | బీఆర్ఎస్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో కౌంట్ లెస్ అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇటీవల కాలంలో కోమటిర�
BRS Party | మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో టీపీసీసీ కార్యదర్శి అలుగుబెల్లి అమరేందర్రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి �
KTR | ప్రతి ఓటు విలువైనదే.. పౌరులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఓటు హక్కు వినియోగంపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
MLC Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్లో ఆసక్తికర పోస్టు చేశారు. రోడ్డు పక్కన ఉన్న వరి ధాన్యపు రాశులను చూసి కవిత మురిసిపోయారు. తాను వెళ్తున్న దారిలో ఆ ధాన్యపు రాశులను చూసిన కవ
CM KCR | ప్రముఖ ఆంగ్ల వార పత్రిక ఇండియా టుడే తాజా సంచికలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్పై కవర్ పేజీ స్టోరీని ప్రచురించింది. ఈ కథనంలో సీఎంతో ఆ పత్రిక సీనియర్ డిప్యూటీ ఎడిటర్ కే అమర్నాథ్మీనన్తో పాటు ఇం
కొడంగల్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి, ఆ తర్వాత ఉపసంహరించుకొన్న బాలకిషన్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శుక్రవారం మంత్రి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బాలకిషన్ యాదవ్కు �
దళితుల సంక్షేమం కోసం కృషిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీకే తమ మద్దతు ఉంటుందని మాల సంఘాల రాష్ట్ర జేఏసీ చైర్మన్ చెరుకు రాంచందర్ స్పష్టంచేశారు. అమలుకు నోచుకోని హామీలు ఇస్తున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలను �
సీఎం కేసీఆర్పై పోటీ చేసే అర్హతలేని రేవంత్రెడ్డిని రెండుచోట్లా ఓడిస్తామని తెలంగాణ ఆటో మోటార్స్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. రేవంత్ను అసెంబ్లీ మెట్లు కూడా తాకకుండా బుద్ధి చ�
తాండూరు నియోజకవర్గంలో లోకల్ వర్సెస్ నాన్-లోకల్ మధ్యే ప్రధానంగా పోటీ నెలకొన్నది. ఈ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున పైల ట్ రోహిత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి మనోహర్రెడ్డి బరిలో ఉన్నా�
CM KCR | భారత్ జోడో యాత్ర అనేది ఒక జోక్.. కాంగ్రెస్ పార్టీ విఫల పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఒక విధానం అంటూ లేదు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో కాంగ్రెస్ తెలుసుకోలేకపోతున్నదని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చెప్పా�