Minister Srinivas Yadav | రేవంత్రెడ్డి భాష మార్చుకోవాలని.. నోరు అదుపులో పెట్టుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హితవు పలికారు. తెలంగాణ భవన్లో హైదరాబాద్కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అభ్యర్థులతో తలసాని అధ్�
Palvai Sravanti | ‘ఊహ తెలిసినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగతున్నాను. నాటి విలువలు నేడు లేవు. ప్రస్తుతం దానిని బ్రోకర్ల పార్టీగా మార్చివేశారు’ అంటూ కాంగ్రెస్ మునుగోడు ఇన్చార్జి పాల్వాయి స్రవంతి( Palvai Sravanti) ఆ�
ఉద్యమాల పురిటి గడ్డ దుబ్బాక.. బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట.. సీఎం కేసీఆర్ విద్యనభ్యసించిన నేల. ఎందరికో రాజకీయ ప్రస్థానాన్ని అందించిన చైతన్య వేదిక. దుబ్బాక నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బలమైన క్యాడర్ ఉంది. �
ఉద్యమకారుడిగా, నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటూ సమస్యలు పరిష్కరించిన తనకే ఓటు అడిగే హక్కు ఉందని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి మళ్లీ బీఆర్ఎస్ పా
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. దశాబ్దాలుగా కాంగ్రెస్ను నమ్ముకొని అనేక సేవలందించిన ముఖ్య నేతలు ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉండి.. మంత్రిగా, శాసనసభ్
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతని, రైతును రాజుగా చూడాలనే లక్ష్యంతో రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి ఉచిత కరెంట్, రుణమాఫీ తదితర పథకాలను అమలుచేస్తున్నారని బీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ తె�
కాంగ్రెస్కు ఓటేస్తే కర్ణాటక రాష్ట్రం మాదిరిగా తెలంగాణ కూడా అంధకారంగా మారుతుందని బీఆర్ఎస్ పార్టీ షాద్నగర్ అభ్యర్థి, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు.
బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేసి కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే అభ్యర్థి విఠల్రెడ్డి పేర్కొన్నారు. కుంటాల మండలంలోని కల్లూర్ గ్రామానికి చెందిన సు
ఉమ్మడి నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యాయి. 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 428 మంది అభ్యర్థులు 745 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. చివరి రోజు శుక్రవార
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ఘట్టం శుక్రవారం ముగిసింది. అన్ని ప్రధాన పార్టీ అభ్యర్థులుసహా స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. చివరి రోజు కావడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల ఎ�
అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలిఘట్టమైన నామినేషన్ల పర్వం ముగిసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 236 మంది అభ్యర్థులు 410 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. చివరి రోజైన శుక్రవారం నిజామాబాద్లో గ�
మహేశ్వరం నియోజక వర్గం సబితా ఇంద్రారెడ్డి నామినేషన్ పర్వానికి గులాబీ దళం కదం తొక్కారు. జీప్ ర్యాలీలు, బైక్ ర్యాలీలు, డీజే సౌండ్తో గులాబీ జెండాలను పట్టుకొని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తరలి వచ్చారు.
అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయడమే బీఆర్ఎస్ పార్టీ ఎజెండా అని పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని చెన్నారం, కాశగూడెం, కడారిగూడెం, రామోజీకుమ్మరిగ�
జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ డబ్బులకు అమ్ముడుపోతున్నాయని, డబ్బులకు టికెట్లిచ్చే సంస్కృతి పోవాలంటే రెండు పార్టీలను భూస్తాపితం చేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నందు జనార్�
Joinings | బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు జనార్ధన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శుక్రవారం ఉదయం ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నార�