Minister Harish Rao | కాంగ్రెస్ హయాంలో గ్రామానికో ఒకరిద్దరు ఆదర్శ రైతులుండేవారని.. కేసీఆర్ పాలనలో ఊరంతా ఆదర్శ రైతులేనని మంత్రి హరీశ్రావు అన్నారు. జహీరాబాద్ హద్నురులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో హరీశ్రావు ప
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Medak, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Medak, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Medak,
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Nizamabad (Urban), BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Nizamabad (Urban), BRS Party President KCR, Praja Ashirvada Sabha at Nizamabad (Urban),
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Yellareddy, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Yellareddy, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Yellareddy,
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Bodhan, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Bodhan, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Bodhan,
అభివృద్ధి ప్రదాత, బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్కు బోధన్ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బుధవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. దీంతో బోధన్ పరిసరాలన్నీ జనసంద్రమయ్యాయి.
కొందరు నాయకులు టూరిస్టుల్లా వస్తుంటారని వారిని ప్రజలు నమ్మొద్దని బాన్సు వాడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పొతంగల్ మండలంలోని బర్ధిపూర్, కల్లూర్, కొడిచెర్ల, పాత �
నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధ్దిని చూసి ఈ ఎన్నికల్లోను తనను ఆదరించాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విఠల్ రెడ్డి కోరారు. మంగళవా రం రాత్రి భైంసాలోని సంజీవ్ రెడ్డి ఫ్యాక్టరీలో పలువురు
గౌడ కులస్థులు బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలువాలని గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్రావు గౌడ్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన హనుమకొండ జిల్లా ఐనవోలులో మీడియాతో మాట్లాడారు.
నిత్యం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే కేసీఆర్ రైతు పాలన కావాలా.. కాంగ్రెస్ పార్టీ నాయకుల రాక్షస పాలన కావాలా అని వ్యవసాయశాఖ మంత్రి, వనపర్తి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్న�
రామాయంపేట పట్ట ణం నుంచి ‘ప్రజా ఆశీర్వాద సభ’కు భారీగా ప్రజలు తరలి వెళ్లారు. బుధవారం పట్టణంలోని కేసీఆర్ కాలనీ నుంచి బైక్ ర్యాలీతో పాటు మహిళలు వందలాదిగా తరలివెళ్లారు.
CM KCR | రాజకీయాలు అంటే సులభంగా తీసుకోవద్దు.. ఓటును సులభంగా వేయొద్దు అని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. రాజకీయం అంటే చాలా గంభీరమైన విషయం.. ఇదేమీ సినిమా మ్యాట్నీ షో కాదు. ఎవడో చెప్పిండని ఓటేస్తే ఆ ఓటే �
CM KCR | ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నేతృత్వంలో మెదక్ నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చెందిందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రామాయంపేటకు ఆర్డీవో ఆఫీసు, డిగ్రీ కాలేజీ వచ్చింది.. అది �
CM KCR | ప్రజలు ఆలోచించి ఎన్నికల్లో ఓటు వేయాలని.. లేకపోతే ఆ ఓటే కాటేస్తే ప్రమాదం ఉంటుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హెచ్చరించారు. మెదక్ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు హ