తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేసే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ అన్నారు. దుండిగల్ మున్సిపాలిటీ, గండిమైసమ్మలోని ‘మేడ్చల్ జిల్ల�
బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మహేందర్గౌడ్ ఒటెద్దు పోకడ పోతున్నారని పలువురు కార్పొరేటర్లు ఆయనపై గతంలో అవిశ్వసం పెట్టిన విషయం విదితమే. కోర్టు అదేశాలతో గురువారం బండ్లగూడ జాగీర్ మున�
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించి సత్తాచాటాలని బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సు�
RS Praveen Kumar | చిత్రపురి సిటీలో రూ. 3 వేల కోట్ల భూదందా జరిగిందని ఆరోపణ వస్తే ఆధారాలతో స్పందించాల్సింది పోయి దౌర్జన్యంగా అక్రమ కేసు పెట్టి, సెల్ఫోన్ను సీజ్ చేయడం ఏంటి రేవంత్ రెడ్డి గారు అని బీఆర్ఎస్ నాయ�
Manne Krishank | చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సమావేశమయ్యారని ఒక పత్రిక రాస్తే దాని మీద కేసు వేశారు.. అక్రమ భూదందా గురించి మాట్లాడితే నా మీద కేసు వేసి, నా ఫోన్ సీజ్ చేశారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె �
2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఒక బహుజన రాజ్యాధికార ఆశాదీపం. ఐపీఎస్
అధికారిగా ఏడేండ్ల పదవీ కాలం ఉన్నా, వీఆర్ఎస్ తీసుకొని రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి అధికార బీఆర్ఎస్, విపక్ష క�
రానున్న వరంగల్ పార్లమెం ట్ ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానేనని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ఘన్పుర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన వర్ధన్నపేట నియో�
తాను బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. మం గళవారం హనుమకొండ బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వర్ధన్నపేట నియోజకవర్గ విసృ్తత స్థాయి సమావేశంలో స
MLC Kavitha | ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్టు అయి ఏడు రోజుల ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తన కొడుకు, తల్లిని కలిసేందుక�
Errabelli dayaker Rao | బీఆర్ఎస్ పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ను వీడే ప్రసక్తే లేదు..పార్టీని కాపాడుకునేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయ
Kadiyam Kavya | వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నన్ను గెలిపించమని నేను ప్రజలందరికి కోరుకుంటున్నాను.. మీ అందరి గొంతుకగా నేను ఢిల్లీలో మాట్లాడుతాను అని ఎంపీ అభ్యర్థి కడియం కావ్య తెలిపారు.
ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పార్లమెంట్లో అడుగుపెట్టేందుకు భారమైన ఏనుగు అంబారీని వీడి మ రింత వేగంగా చేరేందుకు కారెక్కారు. బీఆర్ఎస్ అ ధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో సోమవారం గులాబీ దండ
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంపై ఏ పార్టీ జెండా ఎగురనుందనేదానిపై జిల్లా అంతటా ఆసక్తికరంగా మారింది. చేవెళ్ల పార్లమెంట్ పీఠాన్ని దక్కించుకునేందుకు అన్ని పార్టీలు గెలుపు వ్యూహాలు రచిస్తున్నాయి.