BRS Party | భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ప్రారంభమైంది. ఎర్రవెల్లిలోని ఫాంహౌస్లో జరుగుతున్న సమావేశంలో రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో అనుసర
BRS Party | ఈ నెల 27 నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఎల్లుండి నుంచి మొదలై ఫిబ్రవరి 10వ తేదీ వరకు నియోజకవర్గాల వారీగా సమావేశాలు పూర్తి చే�
KTR | రాష్ట్రంలో రైతు భరోసా ప్రారంభించామని సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్పారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. అబద్దాలు చెప్పినందుకు సీఎం రేవంత్ రైతులకు క్షమాపణ చెప
BRS Party | ఈ నెల 26వ తేదీన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఈ భేటీ జరగ
KTR | గుంపుమేస్త్రి దావస్లో అన్నీ అబద్ధాలు చెప్పాడని కేటీఆర్ విమర్శించారు. ఇదేం గుంపుమేస్త్రి పాలన అంటూ రైతులు బాధపడుతున్నారన్నారు. కరీంనగర్లో సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ ఈ �
KTR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్లో బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.
KTR | ప్రజలను కించపరిచేలా మాట్లాడొద్దని బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్కు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా సమావేశం జరిగిం�
BRS | తాము పార్టీ(BRS party) మారుతున్నట్లు వస్తున్న కథనాలు అవాస్తమని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని నర్సాపూర్ ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి(MLA Sunithalaxamareddy) అన్నారు.
Harish Rao | ప్రచారంలో అబద్ధం.. పాలనలో అసహనం.. ఇదే కాంగ్రెస్ తీరు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ
KTR | నల్లగొండలో ఎన్నికల ప్రచార సరళి బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నట్టే అనిపించిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. నల్లగొండ లోక్సభ నియోజకవర్గ సన్నాహాక సోమవారం జరిగింది.
Sunita Lakshmareddy | విచారణ చేయకుండానే అధికారులు బీఆర్ఎస్ భవనాన్ని కూల్చడం దారుణమని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునితాలక్ష్మారెడ్డి (Sunita Lakshmareddy) అన్నారు.
దేశంలో అతిపెద్ద మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహ రచనతో ముందుకెళ్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రేటర్లో చేసిన అభివృద్ధి పనులు చూసి.. ప్రజలు మల్కాజిగిరి పరిధిలోన�
చ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీదే గెలుపు అని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం బీఆర్ఎస్ భవన్లో జరిగిన మల్కాజిగిరి పార్లమెంట్ నాయకుల సన్నాహ
వనపర్తి నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తకు ఆపద లో అండగా నిలుస్తామని, ఎవరూ అధైర్యపడొద్దని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధైర్యం చెప్పారు. కడుకుంట్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త చిలుక �