అభివృద్ధిలో సర్పంచులు భాగం కావాలని సొంత డబ్బులతో అభివృద్ధి పనులు చేశారని, బిల్లుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వారి ని ఇబ్బందుల పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నదని, అలా చేస్తే సహించమని దేవరకద్ర మాజీ ఎమ్�
గజ్వేల్ శాసనసభ సభ్యుడిగా బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రమాణస్వీకారం చేశారు. స్పీకర్ ఛాంబర్లో సభాపతి గడ్డం ప్రసాద్ కేసీఆర్తో ప్రమాణం స్వీకారం చేశారు. కేసీఆర్ ప్రమాణస్వీకారం కార్య
KCR | శాసనసభ సభ్యుడిగా బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రమాణస్వీకారం చేశారు. స్పీకర్ ఛాంబర్లో సభాపతి గడ్డం ప్రసాద్ కేసీఆర్తో ప్రమాణం స్వీకారం చేశారు. కేసీఆర్ ప్రమాణస్వీకారం కార్యక్రమం స
మహబూబ్నగర్ నియోజకవర్గాన్ని అన్ని రం గాల్లో అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కష్టపడి పనిచేశానని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. చేసిన అ భివృద్ధిని ప్రజలకు చేప్పుకొలేకపోయామని.. తప్పుడు ప్రచారంతో క�
Parliament | కేంద్ర ప్రభుత్వం మంగళవారం నిర్వహించిన అఖిలపక్షం సమావేశంలో తెలంగాణ వాణిని బలంగా వినిపించామని లోక్సభలో బీఆర్ఎస్ నేత నామా నాగేశ్వర్రావు అన్నారు. ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రా�
Jagdish Reddy | ఉడుత ఊపులకు, కుక్క అరుపులకు గులాబీ శ్రేణులు దడవవని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రసంగించారు. మోదీ సర్కార్ నిర్ణయాలు తీసుక
Harish Rao | స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందించే కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమం ‘వంట అయినంక గరిటె తిప్పినట్లు’ ఉందంటూ మాజీ మంత్రి హరీశ్రావు సెటైర్లు వేశారు. ఉద్యోగ భర్తీ ప్రక్రియను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్త
రానున్న ఆరు నెలల వరకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే కాలె యాదయ్య గెలుపునకు కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వారు గెలిచినంత మాత్రనా వారు ర�
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే తెలంగాణ కు న్యాయం జరుగుతుందని.. కాంగ్రెస్, బీజేపీ డూడూ బసవన్నలను ఢిల్లీకి పంపితే తీవ్ర నష్టమేనని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్
సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని సీట్లలో ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారని, రానున్న ఎన్నికల్లో కచ్చితంగా ఎంపీ స్థానాన్ని గెలిపించుకుంటామని హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు
మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది. గతంలో బీఆర్ఎస్ నుంచి చైర్మన్గా ఎన్నికైన మురళీయాదవ్ బీజేపీ తీర్థం పుచ్చుకుని పదవికి రాజీనామా చేయకుండా.. చైర్
కార్యకర్తలే పార్టీకి బలం అని ముషీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి, ఎమ్మెల్సీ ఎల్ రమణ అన్నారు. ఆదివారం ముషీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ముషీరాబాద్లోని కషీష్ హాల్లో �
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే తెలంగాణ భవన్లో పార్లమెంట్ నియోజవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి �