ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల అనంతరం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డితో కలిసి అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ను శనివారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో మర్యాదపూర్వకం
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మె ల్సీ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. మూడ్రోజుల పాటు ఉతంఠగా సాగిన ఓట్ల లెకింపులో ఎలిమినేషన్ రౌండ్స్తో ఆయన విజయం ఖరారైంది.
రంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఉప ఎన్నికల్లో ఊహించినట్లుగానే తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలలేదు. బరిలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు సైతం గెలుపు కోటాకు దూరంగా నిలిచిపోయారు.
ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి గెలుపు ఖాయమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు ధీ
ఎన్నికల్లో ఒక స్థిరమైన వ్యక్తిత్వం గెలుస్తుందే తప్ప బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు తావులేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్రెడ్డి అన్నారు. సోమవారం వరంగల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రంలో పోలింగ
తీన్మార్ మల్లన్న చిల్లర మాటలు ఎవరూ నమ్మరని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో పోలింగ్ బూత్లను పరిశీలించిన అనంతరం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ�
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో యువకుడు, విద్యావంతుడు బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఎంతో మందిని బ్లాక్ మెయిల్ చేసి కోట్ల రూపాయలు సంపాదించాడని, ఉన్నత చదవులు చదివిన బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్రెడ్డి గ�
సమస్యలపై ప్రశ్నించే గొంతుక రాకేశ్రెడ్డికి మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియానాయక్ గ్రాడ్యుయేట్లకు విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బాండ్లు అధికారంలోకి వచ్చిన తరువాత బౌన్స్ అయ్యాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. చివరికి ‘వరికి బోనస్' �
ట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం చేశారు. ఈ ఆరు నెలల్లో అబద్ధాల ఆరు గ్యారెంటీలను �
తెలంగాణతో ఉద్యమ నేత కేసీఆర్ది పేగుబంధమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. కానీ ఇదే తెలంగాణతో కాంగ్రెస్, బీజేపీ నేతలది రాజకీయ బంధమని విమర్శించారు. తెలంగాణ ఉనికి కోసం ఎవ
పట్టభద్రుల ఎన్నికల్లో విద్యావంతుడైన బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల పట్టణ ఇన్చార్జి ఇంగిలి వీరేశ్రావు పిలుపునిచ్చార
మూడు నియోజకవర్గాల్లో శుక్రవారం జరిగే ఎమ్మెల్సీ సన్నాహక సమావేశాల్లో మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు పాల్గొననున్నట్లు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఒక ప్రకటనలో తెలిపారు.