రైతాంగాన్ని అన్ని రకాలుగా మోసం చేస్తున్న కాంగ్రెస్ సర్కారు తీరుపై బీఆర్ఎస్ నాయకులు కదం తొక్కారు. సన్నాలతోపాటు దొడ్డు వడ్లకూ రూ. 500 బోనస్ చెల్లించాలని, కేంద్రాల్లో పేరుకుపోయిన వడ్లను కొనుగోలు చేయాలన�
మండలంలోని వీరన్నపేట గ్రామానికి చెందిన మహిళా ఉపాధ్యక్షురాలు, మాజీ వార్డు సభ్యురాలు వల్లూరి కవితతో పాటు పలువురు నాయకులు, మహిళలు కాంగ్రెస్ నుంచి శనివారం బీఆర్ఎస్లో చేరారు.
చేర్యాల గడ్డ ఉద్యమాలకు అడ్డా అని, ఈ ప్రాంత ప్రజలు ఓటుతో కాంగ్రెస్కు ఎంపీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. గురువారం రాత్రి చేర్యాల పట్టణంలో బీఆర్ఎస్ ఆధ�
ఆరు గ్యారెంటీ లు.. 420 అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి మరోసారి ప్రజలను మభ్యపెడుతున్న అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వ నిజ స్వరూపాన్ని ప్రజల్లో చర్చకు పెట్టి ఓట్లకు వచ్చే నేతలను నిలదీయాలని జనగామ ఎమ్మెల్యే పల్�
కాంగ్రెస్, బీజేపీ కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ విమర్శించారు. కాజీపేట మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగా�
రాష్ట్ర ప్రభుత్వం తపాస్పల్లి, లద్నూరు రిజర్వాయర్లకు వెంటనే గోదావరి జలాలు పంపింగ్ చేసి చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లోని చెరువులు, కుంటలు నింపి పంటలు కాపాడాలని జనగామ ఎమ్మెల్యే పల్లా
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనతో కాంగ్రెస్-బీజేపీ చీకటి ఒప్పందం బహిర్గతమైందని, బడేభాయ్-చోటాభాయ్ రహస్య బంధం బయటపడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరోపించారు. ప్రధాని ఆదిల
రాజకీయాలకతీతంగా అభివృద్ధి పనులు, పరిపాలన చేసినప్పుడే మున్సిపాలిటీ అన్ని విధాలుగా అభివృద్ధి సాధిస్తుందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో �
పాత నియోజకవర్గ కేంద్రమైన చేర్యాలను ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ చేయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీలో శనివారం బడ్జెట్ సందర్భంగా ఆయన చేర్యాల రెవెన్యూ డివిజన్ అంశ�
కాంగ్రెస్ ప్రభుత్వం తనపై పెట్టే అక్రమ, తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తేలేదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి స్పష్టం చేశారు. భూమి విషయంలో తమను దుర్భాషలాడారంటూ ఆయనతోపాటు పలువురి మీద పోచారం పోలీస్