కాళేశ్వరం కమిషన్ నివేదికపై కొన్ని మీడియా సంస్థలు రోత రాతలతో తప్పుడు కూతలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిరంతరం తెలంగాణ కోసం పరితపించిన
మాజీ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీశ్రెడ్డి పుట్టిన రోజు వేడుకలను శుక్రవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులు, కార్య�
అధికారం కోసం మోసపూరిత హామీలు ఇచ్చి, ఇప్పుడు అమలుచేయమంటే సమాధానం చెప్పలేక కాంగ్రెస్ ప్రభుత్వం దాడులకు పాల్పడుతున్నదని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి విమర్శించారు.
కాంగ్రెస్ గుర్తు ప్రచారానికే కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని సృష్టించారు.. సమైక్య బాస్ల మెప్పు కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ సంస్కృతిపై దాడి చేస్తున్నది.. ప్రజాపాలన విజయోత్సవాల పేరిట నిర్వహించి
BRS MLA Jagadhish Reddy | నీటి పారుదల విషయంలో రాష్ట్ర మంత్రులకు అవగాహన, చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు.
రాష్ట్రంలో రేవంత్రెడ్డి సర్కారు ఏడాది పాలన గడువక ముందే హింసకు తెరతీసిందని, మాజీ మంత్రి హరీశ్రావు క్యాంప్ కార్యాలయంపై జరిగిన దాడి అందులో భాగమేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రె
లోక్సభ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. మైకులు మూగబోయాయి. ప్రచార వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కండువాలు, జెండాలు పక్కనపడ్డాయి. ఇన్నాళ్లు రణగొణ ధ్వనులతో హోరెత్తిన వీధుల్లో నిశ్శబ్ధం ఆవరించింది.
లోక్సభ ఎన్నికల్లో అటు నల్లగొండ, ఇటు భువనగిరి నియోజకవర్గాల్లో సత్తా చాటేందుకు బీఆర్ఎస్
పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా పార్టీ క్యాడర్తో సన్నాహక సమావేశాలు పూర్తి చేసి ప్ర
‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు దాటినా సాగు నీరు లేదు. రైతు బంధు రాలేదు. ధాన్యానికి బోనస్ అందలేదు. పంటలు ఎండుతున్నా నష్ట పరిహారం ఇవ్వాలన్న సోయి ఈ ప్రభుత్వానికి లేదు.