సీఎం రేవంత్ తీరుతో ఏపీకి లాభం కలుగుతూ తెలంగాణకు నష్టం వాటిల్లుతున్నదని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి క్రిశాంక్ విమర్శించారు. గ్రీన్కో కంపెనీ విషయంలో కేటీఆర్పై నిరాధార ఆరోపణలు చేశారని ఆదివారం ఎక్స్�
‘కరవమంటే కప్పకు కోపం.. విడువమంటే పాముకు కోపం’ అన్న చందంగా తయారైంది తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారుల పరిస్థితి. రాజకీయ చదరంగంలో ప్రభుత్వ పెద్దల నుంచి రోజురోజుకూ పెరుగుతున్న ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నట్ట�
కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు ఇచ్చినట్టే, రేవంత్కు కూడా రేపోమాపో నోటీసులు రావొచ్చంటూ ఆ రాష్ట్ర పీడబ్ల్యూడీ మంత్రి సతీశ్ జార్కిహోళి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్ రెడ్డికి ఏ కే�
బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్పై విచారణ ఆగస్టు 13కు వాయిదా పడింది.గత నెల 31న శశిధర్ రెడ్డి అనే వ్యక్తి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. సీఎం రేవంత్రెడ్డి పరువ�
బీఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్పై నగర సైబర్క్రైమ్ ఠాణాలో కేసు నమోదైంది. ఎక్స్ వేదికగా సీఎం రేవంత్రెడ్డి పరువుకు నష్టం కలిగించేలా ట్వీట్ చేశారం టూ ఎల్బీనగర్కు చెందిన శశిధర్రెడ్డి జూలై 30న సైబర్క్�
‘ఎన్నికలు ముగిసినయ్.. ఇకనైనా అబద్ధాల ప్రచారం ఆపి పాలనపై దృష్టి పెట్టండి’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బీఆర్ఎస్ నేత క్రిశాంక్ సూచించారు. రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై క్రిశాంక్ బుధవారం ఎక్స్ వేదిక�
ఉస్మానియా యూనివర్శిటీ (ఓయూ) సర్క్యులర్కు సంబంధించిన కేసులో బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ఈ మేరకు నాంపల్లిలోని 8వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజ�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారమదంతో చిల్లర రాజకీయాలు చేస్తున్నదని, తమకూ సమయం వస్తుందని, అప్పుడు మిత్తితో కలిపి బదులు తీర్చుకుంటామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరించారు.
వారెంట్ ఉంటేనే ఫోన్ సీజ్ చేయాల్సి ఉంటుందని, కానీ ఎలాంటి వారెంట్ లేకుండానే తన ఫోన్ ఎందుకు సీజ్ చేశారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ నిలదీశారు. ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడబోనని స్ప