Happy Ganesh Chaturthi | వినాయక చవితిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు అటు రాజకీయ నాయకులతో పాటు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు భార�
రాష్ట్ర ప్రజలకు అండగా ఉందామని, ఇబ్బందులు ఎదుర్కొంటున్న పార్టీ శ్రేణులకు కూడా భరోసాగా నిలుద్దామని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. అదే క్రమంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్
జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో వచ్చే కామారెడ్డి నియోజకవర్గంలో మంగళవారం కేసీఆర్ బస్సుయాత్ర సాగింది. కామారెడ్డి జిల్లాకేంద్రంలో నిర్వహించిన బస్సుయాత్రలో కేసీఆర్ ఆశేష జనాన్ని ఉద్దేశించి మాట్లాడారు.
‘సీఎం రేవంత్రెడ్డి జిల్లాలను తీసేస్తా అని చెబుతున్నాడు. దానిలో మెదక్ జిల్లా కూడా తీసేస్తా అంటున్నాడు. మెదక్ జిల్లా ఉండాలా..? పోవాలా..? మెదక్ జిల్లా ఉండాలంటే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గ
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక కేసీఆర్ను తిడుతూ.. దేవుళ్లపై ఒట్లు వేసి ప్రజలను మభ్యపెట్టడమే పనిగా పెట్టుకున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మా�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మహబూబాబాద్ రోడ్షోను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. మంగళవారం ఎంపీ కవిత నివాసంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ నుంచి ఖమ్మం బయల్దేరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మార్గమధ్యంలో ప్రజలను పలుకరిస్తూ వారి కష్టసుఖాలు తెలుసుకొంటూ ముందుకుసాగారు.
‘మిర్యాలగూడ నుంచి సూర్యాపేటకు వస్తుంటే మధ్యన రైతులు వచ్చి బస్సు ఆపి తమ అరిగోస వినిపిస్తుంటే ఆలస్యమైంది.. రాత్రి తొమ్మిది దాటినా తండోపతండాలుగా, వేలాదిగా జనం గంటల తరబడి నిరీక్షించారంటే జగదీశ్రెడ్డి నేత�
లోక్సభ ఎన్నికల పోరులో బీఆర్ఎస్ దూకుడు ప్రదర్శిస్తున్నది. నిజామాబాద్ లోక్సభ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ అన్ని పార్టీల కన్నా ప్రచారంలో ముందున్నారు.
పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం సరికొత్త పంథాలో ప్రచారం విస్తృతంగా చేయాలని, రైతుల సమస్యలే అజెండాగా ప్రజల్లోకి వెళ్లాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశా�
రాజకీయంగా ఎదగడానికి, తెలంగాణ సాధించడానికి పోరాట పటిమ అందించింది, పెంచింది మెతుకు సీమ అని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లాలోని అందోల్ న
ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో శిక్ష తప్పదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు.
‘ఎండిపోయిన చేన్లను చూస్తుంటె బాధేస్తున్నది. మీ కన్నీళ్లు తుడిచి గుండె ధైర్యం నింపేందుకే వచ్చిన. అధైర్యపడొద్దు. మీరు ధైర్యంగ ఉంటెనే నేను గుండె నిబ్బరంతో ఉంటా. అందరికీ నేనున్నా. అందరం కలిసి పోరాటం చేద్దాం�