తమ చుట్టాలు, పక్కాలకు డీఎస్పీ, ఆర్డీవో ఉద్యోగాలు కట్టబెట్టేందుకు రేవంత్రెడ్డి, మహేందర్రెడ్డి రూల్స్ మార్చి దొడ్డిదారిన గ్రూప్-1 హాల్టికెట్లు ఇప్పించారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ తీవ్ర ఆరోపణల
మూసీ పరీవాహక ప్రాంత ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న సుందరీకరణ ప్రాజెక్టును తక్షణమే నిలిపివేయాలని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.
దేశంలోనే అతి పెద్ద పారిశ్రామికవేత్త, బీజేపీకి సన్నిహితునిగా పేరొందిన గౌతమ్ ఆదానీతో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కర్ణాటక ప్రభుత్వ సలహాదారు సునీల్ కనుగోలు రహస్యంగా భేటీ కావడం వెనుక అంత�
బీజేపీ ఎంపీ రవ్నీత్ సింగ్ బిట్టు తల నరికి తీసుకొస్తే తన తండ్రి సంపాదించిన ఎకరం 38 గుంటల భూమిని రాసిస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు చేసిన వ్యా ఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా, అనాగరికంగా ఉన్నాయని బీఆ�
సీఎం రేవంత్రెడ్డి రియల్ ఎస్టేట్ మనస్తత్వాన్ని విడిచిపెట్టి ప్రజల సంక్షేమాన్ని కోరుకునే విశాల దృక్పథం ఉన్న నాయకుడిగా మారాలని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమల్లో ప్రజలను వంచించే విధంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా హామీలను అమలు చేయాలని, క�
సాగుకు 3 గంటల కరెంట్ చాలని అవమానపర్చిన రేవంత్రెడ్డి బహిరంగంగా రైతులకు క్షమాపణ చెప్పాల్సిందేనని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. రైతులపై నిజంగా ప్రేమే ఉంటే కాంగ్రెస్ పాలి త కర్ణాటక, రాజస