ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా పలుచోట్ల పార్టీ ఆవిర్భావ దినోత్సవ సంబురాలు అంబరాన్నంటాయి. బీఆర్ఎస్ జెండాలను ఆవిష్కరించడంతో పండుగ వాతావరణం నెలకొన్నది. పెద్ద ఎత్తున ర్యాలీలు తీసి, తెలంగాణ తల్లి వి�
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా పండుగను గ్రామగ్రామాన ఆ పార్టీ నాయకులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి గ్రామాల్లో జెండావిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం తుర్కయాంజాల్�
ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. మంగళవారం ఆమనగల్లు పట్టణంలోని శ్రీలక్ష్మీగార్డెన్లో నియోజకవర్గస్థాయి సమావేశం జరి�
సీఎం కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం సుభిక్షింగా ఉంటుందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మంగళవారం బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి ప్లీనరీ నిర్వహించార�
రంగారెడ్డి జిల్లాలో నియోజకవర్గస్థాయి సమావేశాలు అట్టహాసంగా జరిగాయి. సమావేశాలు జరిగే ప్రాంతాలన్నీ ఫ్లెక్సీలు, పార్టీ తోరణాలతో సభా ప్రాంగణాలకు వెళ్లే దారులన్నీ గులాబీమయమయ్యాయి. పండుగ వాతావరణంలో బీఆర్ఎ
బీఆర్ఎస్ సంక్షేమ ప్రభుత్వమని, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే సీఎం కేసీఆర్ ధ్యేయమని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. కాశీబుగ్గలోని ఓసిటీ ప్రాంగణంలో మంగళవారం తూర్పు నియోజకవర్గస్థ�
కార్యకర్తలే నా ప్రాణం.. నియోజకవర్గ ప్రజలే నా బలగం అని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. పనికిరాని పార్టీలో గుర్తిం పు పొందాలనే నాయకులు, కొంతమంది చిల్లరగాళ్లు ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై అవినీతి �
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంన్ని ఒక విజన్తో అభివృద్ధి చేస్తుంటే బీజేపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మహేశ్వరానికి రావాల్సిన ఐటీ, ఐఆర్ కంపెనీని ఎందుకు రద్దు చేశారో బీజేపీ నేతలు తెలుప
బీఆర్ఎస్ జెండా పండుగ అంబరాన్నంటింది. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో గులాబీ పతాక రెపరెపలాడింది. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన ప్లీనరీలకు గులాబీ దండు తరలివచ్చింది. సభా స్థలి వరకు ప్రజాప్రతిని
‘మన రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు మిగతా రాష్ర్టాల్లో ఎక్కడా లేవు.. అందుకే దేశ ప్రజలంతా తెలంగాణ వైపు చూస్తున్నారు.. బీఆర్ఎస్ జాతీయ పార్టీగా అవతరించినప్పటి నుంచి సీఎం కేసీఆర్ పాలనను క�
బీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్టు బీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.