KTR | ఫలితాలు ఎల్లప్పుడూ మనం చేసే పనిని ప్రతిబింబించకపోవచ్చు.. లేదా మన అంచనాలకు అనుగుణంగా ఉండకపోవచ్చు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడినా, భయభ్రాంతులకు గురిచేసినా బయటకు వచ్చి ఓటు వేసిన జూబ్లీహిల్స్ ఓటర్లందరికీ ధన్యవాదాలు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
Harish Rao | ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండి.. పల్లెలో గులాబీలా జెండాలు ఎగిరే విధంగా కృషి చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు సూచించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దొం�
ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డికి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ళ సబితాఇంద్రారెడ్డి అన్నారు.
Vemula Prashanth Reddy | పోలీసుల అక్రమ కేసులతో జైలుకు వెళ్లి బెయిల్పై వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పరామర్శించి ఓదార్చారు.
BRS Protest | అల్వాల్లోని మచ్చబొల్లారం డివిజన్ బాలాజీ రాధాక్రిష్ణ మఠం దేవాలయం భూముల లీజ్ను వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు ప్లకార్డులతో నిరసన తెలిపారు.
BRS Flag Festival | బీఆర్ఎస్ సాధించిన ఉద్యమ ప్రస్థానాన్ని మననం చేసుకునే సందర్భంలో వరంగల్ వేదికగా ఆదివారం జరగనున్న రజతోత్సవ జాతరకు ఉమ్మడి మహబూబ్నగర్ బీఆర్ఎస్ శ్రేణులు దండుగా కదిలారు. ఊరు, వాడ ఏకమై అటు జెండా పండ�
Former MLA Beeram | ఈనెల 27న వరంగల్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొల్లాపూర్ నియోజక వర్గం నుంచి గులాబీ దళం తరలి వెళ్లి కొల్లాపూర్ సత్తా చాటాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రె
KTR | తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు, వరదలు పోటెత్తాయి. రాష్ట్రంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాలతో పాటు వరద ప్రభావిత
లోక్సభ ఎన్నికల్లో అద్భుతమైన పోరాటపటిమ ప్రదర్శించిన బీఆర్ఎస్ శ్రేణులు, పార్టీ నాయకులు, సోషల్ మీడియా వారియర్లకు పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ
MLA Harish Rao | రాష్ట్రంలోని పలు జిల్లాలో కురిసిన వడగళ్ల వర్షం వల్ల నష్టపోయిన బాధితులకు అండగా నిలవాలని మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులను ఆదేశించారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను మార్చి 17లోగా నెరవేర్చకపోతే ఆ పార్టీని బొంద పెట్టాల్సిందేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పిలుపునిచ్చారు. ప్రజలకు ఇచ్చ�
KTR | కేసీఆర్ పాలనలో అదానీ అడుగు రాష్ట్రంలో పడనీయలేదని, అదే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆయనకు రెడ్కార్పెట్ స్వాగతం పలుకుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు.