స్థల వివాదం కారణంగా ఎన్నో ఏండ్లుగా గొడవలు పడుతున్న ఇద్దరు అన్నదమ్ములను బలగం సిని మా ఒక్కటి చేసింది. ఈ సంఘటన నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండల కేంద్రంలో జరిగింది.
నకలు చిట్టీని లవ్ లెటర్ అనుకొని ఓ బాలుడిని ముక్కలు ముక్కలుగా నరికారు ఓ బాలిక సోదరులు. ఈ దారుణ ఘటన బీహార్లోని భోజ్పూర్లో గత వారం చోటుచేసుకొన్నది. బాలుడు (12) ఐదో తరగతి, అతడి సోదరి ఆరో తరగతి చదువుతున్నారు.
కోటలో రాముడు. పేటలో భీముడు. రాముడు శత్రువులతో కత్తి యుద్ధం చేస్తుంటే భీముడు నిద్రలోనే కర్ర తిప్పుతాడు. విలన్ల దాడిలో రాముడు గాయాలపాలైతే, భీముడు కూడా కుప్పకూలిపోతాడు. వర్గల్ మండలం, తున్కిఖల్సా గ్రామానిక�
నల్లగొండ : పట్టణంలోని శ్రీనగర్కాలనీలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. తిప్పర్తి మండలం పెద్దసురారంకు చె
న్యూఢిల్లీ, జనవర్ 12: వారిద్దరూ అన్నదమ్ములు.. సరిహద్దులు వారిని 74 సంవత్సరాల పాటు విడదీశాయి. ఇప్పుడు సరిహద్దులు తెరుచుకోవడంతో ఒకరినొకరు కలుసుకొని బోరున విలపించారు. భారత్-పాక్ సరిహద్దుల్లో జరిగిన ఈ ఘటన నె
శంషాబాద్ రూరల్ : అన్నదమ్ముల మధ్య ఘర్షణ జరిగి ఒకరు మృతి చెందిన సంఘటన ఆదివారం శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వనపర్తి జిల్లా మందడి మండలం అల్వాల �
ఎల్బీనగర్ | వరంగల్లోని ఎల్బీనగర్లో దారుణం జరిగింది. ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో అన్న కుటుంబంపై తమ్ముడు దాడికి పాల్పడ్డాడు. దీంతో మహిళ సహా ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.
దారుణం | ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ తగాదాల కారణంగా తోడబుట్టిన అన్ననే కత్తితో నరికి తమ్ముడు పాశవికంగా హతమార్చాడు.
భోపాల్: సోదరులైన ఇద్దరిని చిరుతపులి దాడి నుంచి బర్త్ డే కేక్ కాపాడింది. వినడానికి వింతగా ఉన్న ఈ ఘటన మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్లో జరిగినట్లు అటవీ శాఖ అధికారులు గురువారం తెలిపారు. కుమారుడి పుట్టి�
అన్నదమ్ముల దారుణ హత్య | ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ గొడవలు మరోసారి భగ్గుమన్నాయి. అన్నదమ్ములను వాహనంతో ఢీకొట్టి ప్రత్యర్థులు హతమార్చారు.
తల్లిదండ్రులు, నానమ్మ పరిస్థితి విషమంపెద్దపల్లి, ఏప్రిల్ 2(నమస్తే తెలంగాణ): నిలువ ఉంచిన పుచ్చకాయ ముక్కలు తిన్న ఇద్దరు సోదరులు చనిపోగా.. వారి తల్లిదండ్రులతోపాటు నానమ్మ అస్వస్థతకు గురయ్యారు. పెద్దపల్లి జి�
హైదరాబాద్: నగరంలోని షేక్పేటలో ఘోరం జరిగింది. తాగిన మైకంలో సొంత తమ్ముడే అన్నను దారుణంగా హత్యచేశాడు. విజయ్, నరేందర్ అలియాస్ చిన్నా అన్నాతమ్ముళ్లు. ఆదివారం రాత్రి షేక్పేట నాలా వద్ద ఉన్న ఓ వైన్స్లో ఇర�