World Police Games | అమెరికాలోని బర్మింగ్హామ్ నగరంలో జరిగిన ప్రపంచ పోలీస్(Police ) , ఫైర్ గేమ్స్ ( Fire Games) – 2025 పోటీల్లో టీటీడీ (TTD) సెక్యూరిటీ విజిలెన్స్ విభాగానికి చెందిన ఇద్దరు అధికారులు క్రీడా ప్రతిభను ప్రదర్శించి అద్భుత వ�
ఆసియా ఆర్చరీ కప్ స్టేజ్-2లో భారత్కు తొమ్మిది పతకాలు దక్కాయి. వేర్వేరు టీమ్విభాగాల్లో ఐదు జట్లు ఫైనల్ పోరుకు అర్హత సాధించినా అన్నింట్లో భారత్ రెండో స్థానంలో నిలిచి రజత పతకాలతో సరిపెట్టుకుంది.
ఉత్తరాఖండ్ వేదికగా జరుగుతున్న 38వ నేషనల్ గేమ్స్లో తెలంగాణ పతకాల పరంపర కొనసాగుతున్నది. గురువారం వేర్వేరు క్రీడా విభాగాల్లో తెలంగాణకు రెండు కాంస్య పతకాలు దక్కాయి. తొలుత జరిగిన షాట్గన్ మిక్స్డ్ టీమ�
ఆసియా టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో భారత ప్యాడ్లర్లు మూడు కాంస్యాలతో మెరిశారు. కజకిస్థాన్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో ఆదివారం మహిళల డబుల్స్ సెమీస్ పోరులో ఐహిక ముఖర్జీ, సుతీర్థ ముఖర్జీ ద్వయం..
వారంతా ప్రాథమిక పాఠశాల విద్యార్థులు.. కానీ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి కరాటే వేదికలపై చిచ్చర పిడుగులుగా మారి సత్తా చాటుతున్నారు. కరీంనగర్లోనే కాకుండా ఇతర రాష్ర్టాలు, దేశాల్లో జరిగే పోటీల్లో సైతం ప్రతిభను �
ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నీలో నలుగురు భారత పురుష బాక్సర్ల పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన వేర్వేరు కేటగిరీల సెమీస్ బౌట్లలో.. గౌరవ్ చౌహాన్ (92 కిలోలు), యిఫాబా సింగ్ (48 కిలోలు), అభిషేక్ (67 కిలోలు), విశ�
తెలంగాణలో నిర్వహించిన 16వ ఆలిండియా బ్యాడ్మింటన్ పోటీల్లో మన పోలీసులు సత్తా చాటారు. తెలంగాణ పోలీసు అకాడమీలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న గంటా వెంకట్రావు 55 ఏండ్లు పైబడిన వారి విభాగంలో రెండు కాం�
ఆసియన్ ఆర్చరీ చాంపియన్షిప్లో భారత ఆర్చర్లు బుధవారం రెండు కాంస్యాలు దక్కించుకున్నారు. అంతేగాక మరో నాలుగు విభాగాల్లో ఫైనల్స్కు చేరి పతకాలు ఖాయం చేసుకున్నారు.
వయసు పెరుగుతున్నా తన ఆటలో వన్నె తగ్గలేదని రోహన్ బోపన్న నిరూపించుకుంటే.. పడి లేవడం అంటే ఏంటో రుతూజా చేతల్లో చూపెట్టింది. ఫలితంగా టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్లో స్వర్ణం భారత్ ఖాతాలో చేరింది!
ఆర్చరీ ప్రపంచకప్లో తెలుగమ్మాయి జ్యోతి సురేఖతో కూడిన భారత బృందం కాంపౌండ్ విభాగంలో కాంస్య పతకం గెలుచుకుంది. అదితి స్వామి, జ్యోతి సురేఖ, పర్నీత్ కౌర్తో కూడిన భారత జట్టు టైబ్రేక్లో మెక్సికోను ఓడించింద�
పంచకుల(హర్యానా) వేదికగా జరిగిన 26వ జాతీయ అటవీ క్రీడోత్సవాల్లో తెలంగాణ ఉద్యోగులు పతక జోరు కనబరిచారు. వివిధ క్రీడా విభాగాల్లో ఎనిమిది స్వర్ణ పతకాలు, రెండు రజత, ఆరు కాంస్య పతకాలు దక్కించుకుని ఔరా అనిపించారు.
తమిళనాడు వేదికగా జరిగిన జాతీయ మహిళల చెస్ చాంపియన్షిప్లో రాష్ర్టానికి చెందిన ప్లేయర్లు సత్తాచాటారు. రాష్ట్ర మహిళల చెస్ టీమ్ కెప్టెన్ కీర్తి, సరయు, స్నేహభారతి, యశ్విజైన్ మూడు కాంస్య పతకాలు ఖాతాలో వ