చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా(సీఈవో)గా సుదర్శన్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం బీఆర్కేఆర్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ప్రస్తుత సీఈవో వికాస్రాజ్ నుంచి సుదర్శన్రెడ్డి బాధ్యతలు చేపట్టారు.
లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున మాడల్ కోడ్ను పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర సీఈవో వికాస్రాజ్ జిల్లా కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు.
ఈ నెల 30న నిర్వహించనున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు విస్తృత ఏర్పాట్లు చేసినట్టు సీఈవో వికాస్రాజ్ తెలిపారు. ఈ నెల 29న డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల ద్వారా పోలింగ్ సామగ్రిని పంపిణీ చేస్తామని వెల్లడించారు.
ఎన్నికల్లో పార్టీలు, అభ్యర్థుల కార్యకలాపాలపై ఎన్నికల సంఘం పటిష్టమైన నిఘా వ్యవస్థ ద్వారా పర్యవేక్షిస్తున్నది. ఎన్నికల ప్రచారం, ప్రసారం, నియమావళి ఉల్లంఘనలు, సోషల్ మీడియా తదితర వాటిపై నిఘా పెట్టడానికి ప్�
అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా ఎన్నికల కమిషన్ మీడియా సెంటర్ను బీఆర్కేఆర్ భవన్లో శనివారం సీఈవో వికాస్రాజ్ ప్రారంభించనున్నారు. రాజకీయ పార్టీలు, వివిధ సంస్థలు ఎన్నికల సంఘం అధికారులను కలిసిన అ�
రాష్ట్రంలో రైస్ మిల్లుల ఏర్పాటును ప్రోత్సహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుపై సాధించిన పురోగతిని పరిశ్రమల శ�
రాష్ట్రంలో జరుగుతున్న వివిధ శాఖల ఉద్యోగ నియామకాల పురోగతిని తెలిపేందుకు ప్రత్యేకంగా డాష్ బోర్డును ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు సమీక్షించనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు.
CS Review on T-sat, SoftNet | సాఫ్ట్నెట్, టీశాట్ కార్యక్రమాలపై వర్కింగ్ బాడీతో బీఆర్కేఆర్ భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా
చిక్కడపల్లి:కొవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ధైర్యంగా విలువైన సేవలు అందించింనందుకు గాను డాక్టర్ బీఆర్కెఆర్ ఆయుర్వేద కళాశాల(ఎరగడ్డ) ప్రొఫెసర్ డాక్టర్ ఎం.ప్రవీణ్ కుమార్ ఉత్తమ ఉద్యోగి అవార�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మద్రాస్ ఐఐటీ 1993 బ్యాచ్ విద్యార్థులు 200 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు విరాళంగా అందజేశారు. బ్యాచ్ ప్రతినిధి సురేశ్బాబు, ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జా రూ.1.5 కోట్ల