లండన్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భవిష్యత్తు ఆందోళనకరంగా మారుతోంది. ఆయన ప్రభుత్వంలో ఉన్న ఇద్దరు మంత్రులు రాజీనామా చేశారు. ఆర్థిక మంత్రి రిషి సునాక్, ఆరోగ్య మంత్రి సాజిద్ జావిద్లు తమ
బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకున్నది. ప్రధాని బోరిస్ జాన్సన్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ ఆర్థికమంత్రి పదవికి రిషి సునక్ మంగళవారం రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ట్విట్టర్లో పో�
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవని బ్రిటన్లో భారత సంతతికి చెందిన ఎంపీ వీరేంద్రశర్మ పేర్కొన్నారు. యూకేలో నివసిస్తున్న తెలంగాణ ఎన్నారైలు సమాజ సేవలో ఎంతో క్రియాశీలకంగా పాల్గొంటారని చెప్పారు. తె
కీవ్: ఉక్రెయిన్కు ఆయుధాలు పంపిస్తున్న పశ్చిమ దేశాలకు పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ పశ్చిమ దేశాలు ఆయుధ సరఫరాను కొనసాగిస్తే అప్పుడు దాడులు మరింత ఉదృతం అవుతాయని పుతిన్ తన హెచ్చరికలో పేర్
లండన్లోని ఓమ్ని అనే కంపెనీలో ఓ పోస్టు ఖాళీ ఉంది. జీతం ఐదు రోజులకు రూ.5 లక్షలు.. అరె.. ఇదేదో బాగుందే! జస్ట్ అలా వెళ్లి ఇలా 5 లక్షలు సంపాదించొచ్చు కదా.. అనుకుంటున్నారా? మరి ఏం పనిచేయాలి అనే కదా మీ డౌట్.. 5 రోజుల పాట
యునైటెడ్ కింగ్డమ్లో పర్యటిస్తున్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ను టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ (యూకే) అధ్యక్షుడు అశోక్గౌడ్ దూసరి వినూత్న రీతిలో ఆశ్చర్యపరిచారు
యూకే పర్యటనలో ఉన్న పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు 2వ రోజూ లండన్లోని పలు కంపెనీల సీనియర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న ప్రగతిశీల విధానాలను, పెట్టుబడి అవకాశాలను వివరి�
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న టీఎస్ఐపాస్పై బ్రిటన్ అంతర్జాతీయ వాణిజ్యమంత్రి రణిల్ జయవర్ధన ప్రశంసల జల్లు కురిపించారు. ఆ పథకం బాగుందని కితాబిచ్చారు. యూకేలో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ
హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నేటి నుంచి పది రోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్నారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా వెళ్తున్నారు. ఈ సందర్భంగా బ్రిటన్�
చాలా మందికి పెంపుడు జంతువులంటే ఇష్టం ఉంటుంది. కొందరికి వాటితో గడపకుంటే రోజు పూర్తవదు. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే మహిళకు తన పెంపుడు పిల్లి అంటే అంతకుమించి ప్రేమ. ఎంతలా అంటే.. పెళ్లి చేసుకునేంత. నిజమేనండీ..
న్యూఢిల్లీ : భారత్లో కరోనా రోజురోజుకు తగ్గుముఖంపడుతున్నది. ఇదే సమయంలో పలు దేశాల్లో కొవిడ్ మళ్లీ విధ్వంసం సృష్టిస్తున్నది. చైనా, అమెరికా, బ్రిటన్ సహా అనేక దేశాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. �
Boris Johnson | ఉక్రెయిన్పై రష్యా దాడి 29వ రోజుకు చేరింది. రష్యన్ బలగాల దాడితో ఆ దేశంలోని పట్టణాలు నామరూపాల్లేకుండా పోతున్నాయి. దీంతో ఉక్రెయిన్కు ఆయుధాలతోపాటు ఆర్థికంగా మరింత సాయం అందిస్తామని బ్రిటన్ ప్రకటిం�
ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ వల్ల అక్కడి ప్రజలు భయంతో దేశం వదిలి పారిపోతున్నారు. అయితే అక్కడి నుంచి ఎక్కడకు వెళ్లాలో తెలియని దుస్థితిలో చాలా మంది ఉన్నారు. అంతేకాదు, బోర్డర్ వరకూ చేరుకున్నా కూడా రకరకాల ధ�