తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీ బాధ్యతను కేంద్రప్రభుత్వం బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్కు అప్పగించటంతో, ఇప్పుడు పంపిణీకి ఎన్ని టీఎంసీలు అందుబాటులో ఉన్నాయన్న దానిపై చర్చ మొదలైంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీకి సంబంధించి బ్రిజేశ్కుమార్ ట్రిబ్యున్లకు అధికారాలు కట్టబెడుతూ కేంద్రప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది.
న్యాయపరమైన వివాదాలు తొలగిపోయిన నేపథ్యంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) పరిశీలనను త్వర గా పూర్తి చేయాలని కేంద్ర జలసంఘానికి తెలంగాణ సర్కారు విజ్ఞప్తిచేసింది.
పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ పూర్తిగా తప్పుల తడకగా ఉన్నదని తెలంగాణ అభ్యంతరం వ్యక్తంచేసింది.
ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం కృష్ణా నదీ జలాలను తెలంగాణ, ఏపీకి సమానంగా పంచే అధికారం తమకు లేదని.. నీటి వాటాల పంపకాన్ని చేపట్టబోమని బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది.
కృష్ణా జలాల్లో వాటాపై సోయిలేని మాటలు ప్రాజెక్టుల డీపీఆర్లు ఇవ్వలేదని అబద్ధాలు 66:34 నిష్పత్తి వాటాలు 2015-16కే ఏటా అదే ఒప్పందాన్ని పొడిగిస్తున్న కేంద్రం బ్రిజేశ్కుమార్ అవార్డులను తేల్చరెందుకు? సీడీబ్ల్యూ