బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్పై తాము చేస్తున్న పోరాటాన్ని ఇకపై న్యాయస్థానంలోనే కొనసాగిస్తామని మహిళా రెజ్లర్లు ప్రకటించారు.
లైంగిక వేధింపుల కేసులో డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ను కాపాడేందుకు మోదీ సర్కార్ పెద్ద ఎత్తున పావులు కదుపుతున్నది. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు రూపొందించిన వెయ్యి పేజీల నివ�
Brij Bhushan: మైనర్ను బ్రిజ్ భూషణ్ లైంగికంగా వేధించినట్లు ఆధారాలు లేవని ఢిల్లీ పోలీసులు తమ ఛార్జిషీట్లో తెలిపారు. వెయ్యి పేజీల ఛార్జిషీట్ ఇవాళ రౌజ్ అవెన్యూ కోర్టులో సమర్పించారు. అయితే లైంగిక ఆరోపణల
పొద్దుతిరుగుడు పంటకు సరైన ఎంఎస్పీ అమలు చేయాలని ఆందోళనలు చేస్తున్న రైతులు సోమవారం చండీగఢ్- ఢిల్లీ జాతీయ రహదారి-44ని దిగ్బంధించారు. హర్యానా నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లే దారి రైతన్నలతో నిండిపోయింది. ఎ�
Referee Jagbir Singh: బ్రిజ్ భూషణ్ అకృత్యాల గురించి అంతర్జాతీయ రెజ్లింగ్ రెఫరీ జగ్బీర్ సింగ్ కొన్ని ఆరోపణలు చేశాడు. గత ఏడాది లక్నోలో జరిగిన ఓ ఈవెంట్ సమయంలో.. బ్రిజ్ భూషణ్ ఓ మహిళా రెజ్లర్ను అనుచిత రీతిల�
Anurag Thakur: ఒకవేళ బ్రిజ్ను అరెస్టు చేయాలని కోర్టు ఆదేశిస్తే, అప్పుడు దాన్ని ఎవరూ ఆపలేరని ఠాకూర్ తెలిపారు.రెజ్లర్లతో జరిగిన భేటీలో కుదిరిన ఒప్పందం ప్రకారం కట్టుబడి ఉన్నామని, జూన్ 15వ తేదీన బ్రిజ్�
Wrestlers Demands: భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష పదవికి మహిళా రెజ్లర్ను నియమించాలని నిరసన చేపడుతున్న మహిళా రెజ్లర్లు డిమాండ్ చేశారు. కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్తో భేటీ అయిన రెజ్లర్లు �
Brij Bhushan: బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నివాసానికి ఇవాళ ఢిల్లీ పోలీసులు వెళ్లారు. ఉత్తరప్రదేశ్లోని గోండాలో ఉన్న ఆయన ఇంట్లో పోలీసులు విచారణ చేపట్టారు. ఆ ఇంట్లో ఉన్న సుమారు 12 మంది నుంచి వాంగ్మూలాన్ని సేకర
Wrestlers Protest: రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్పై న్యాయం ప్రకారం చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. శనివారం రాత్రి ఆయన్ను నిరసన చేస్తున్న మహిళా రెజ్లర్లు కలిశా
Rakesh Tikait | మహిళా రెజ్లర్లపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లర్స్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ను జూన్ 9లోగా అరెస్ట్ చేయాలని రైతు నేతలు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి �
Brij Bhushan | రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh), సొంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో బలప్రదర్శనకు సిద్ధమయ్యారు. బీజేపీ ఎంపీ అయిన ఆయన ఈ నెల 5న అయోధ్యలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అయి�
MP Pritam Munde : మహిళలు ఎవరైనా ఇలాంటి ఫిర్యాదులు చేస్తే ఆ ఫిర్యాదుల్ని పరిగణలోకి తీసుకోవాలని బీజేపీ మహిళా ఎంపీ ప్రీతమ్ ముండే తెలిపారు. బ్రిజ్పై రెజ్లర్లు ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో ఆమె ఈ కామెంట్ చ�
Brij Bhushan: అథ్లెట్ల శ్వాసను చెక్ చేయాలన్న ఉద్దేశంతో.. ఆ అథ్లెట్లను అనుచిత రీతిలో తడిమినట్లు బ్రిజ్పై ఆరోపణలు ఉన్నాయి. అథ్లెట్లను పరీక్షిస్తున్న సమయంలో సంబంధం లేని ప్రశ్నలు వేసినట్లు ఎఫ్ఐఆర్