తెలంగాణ రైతాంగ సాయుధపోరాట రథసారథి రావి నారాయణరెడ్డి స్ఫూర్తితోనే తెలంగాణ మలిదశ ఉద్యమానికి అంకురార్పణ జరిగిందని, ఆ లక్ష్యాన్ని సాధించామని బీఆర్ఎస్ సీనియర్నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ త�
చలో వరంగల్కు లక్షలాదిగా తరలివెళ్లి బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేద్దామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శ్రేణులకు పిలుపునిచ్చారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండగా,
కేసీఆర్ ఆధ్వర్యంలో 2011 ఏప్రిల్ 27న గులాబీ జెండా పట్టుకొని టీఆర్ఎస్ పార్టీని స్థ్ధాపించినప్పుడు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి తమ పార్టీది మూణ్నాళ్ల ముచ్చట అన�
‘ఒక్క ఓటుకు శిక్ష ఐదేండ్లు.. ఒక్క తప్పు చేస్తే ఐదేండ్లు బాధపడే పరిస్థితి.. తప్పుడు పాలకులు, వ్యక్తులను ఎన్నుకుంటే, అరచేతిలో వైకుంఠం చూసి మోసపోతే, చార్సౌ బీస్ హామీలు నమ్మి ఆగమైతే ఈ పరిస్థితి వస్తది’ అని బీ
మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్సీ తకెళ్లపల్లి రవీందర్రావు, ఐక్యరాజ్యసమితిలో పనిచేసిన అంతర్జాతీయ జల విధాన నిపుణుడు డాక్టర్ భిక్షం గుజ్జాతో కలిసి తూర్పు ఆఫ్రికా దేశాలైన టాంజానియా, ఉగాండా,
జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని, జనాభా నియంత్రణ పాటించని ఉత్తరాది రాష్ట్రాలు మాత్రమే లాభపడతాయని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఈడీ పెట్టింది అక్రమ కేసు అని, ఇది మనీ లాండరింగ్ పరిధిలోకి రాదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు.