Instagram | ఇన్స్టాగ్రామ్లో ఓ బాలుడు పెట్టిన పోస్టు ఒకటి ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ పోస్టే అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదుకు కారణం అయ్యింది కూడా. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర పూణె�
Chitradurga | కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గలో విషాదం చోటు చేసుకుంది. పాఠశాలలో జరిగే నాటక ప్రదర్శన కోసం సిద్ధమవుతున్న ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
రామనవమి సందర్భంగా మధ్యప్రదేశ్లోని ఖర్గోస్ హింసాకాండలో జరిగిన నష్టానికిగానూ రూ.2.9 లక్షల పరిహారం చెల్లించాలని ఓ 12 ఏండ్ల బాలుడికి నోటీసు వచ్చింది. ఏప్రిల్ 10న రామనవమి ఊరేగింపు సందర్భంగా ఒక గుంపు తన ఇంట్లో
Triggered Insaan | పంజాబ్లోని పాటియాలాకు చెందిన ఓ 13 ఏండ్ల బాలుడు ఏకంగా 250 కిలోమీటర్లు సైకిల్పై ప్రయాణించాడు. ఈ ప్రయాణం చేసేందుకు అతనికి మూడు రోజుల సమయం పట్టింది. మరి ఇంత రిస్క్ ఎందుకు చేశాడంటే.. తనకు ఇష్ట�
అయినోడే కాల యముడయ్యాడు.. మేన బావమరిదిని పాతకక్షలు, అనుమానంతో హత్య చేశాడు. ఆభం శుభం తెలియని బాలుడిని బావిలోకి తోసేసి ప్రాణాలు బలిగొన్నాడు. దీనికి సంబంధించిన వివరాలను వర్థన్నపేట ఏసీపీ సుందరగిరి శ్రీనివాస్
విద్యుత్ షాక్తో ఓ బాలుడు మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..హసన్నగర్కు చెందిన మహ్మద్ ఇమ్రాన్(14) తన స్నేహితుడు కేబుల్ ఆపరేటర్�
తన అక్క స్ఫూర్తితో ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలని అతడు కన్న కలలు కల్లలయ్యాయి. సైనికుడు కావడమే లక్ష్యంగా అతడు పడ్డ కఠోర శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఎలాగైనా జవాను కావాలన్న పట్టుదలతో రెండుసార్లు ‘రిక్�