ప్రపంచంలోని రెండు అత్యుత్తమ జట్ల మధ్య ఆసక్తికర పోరుకు వేళయైంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆఖరిదైన నాలుగో టెస్టు గురువారం నుంచి మొదలవుతున్నది. సిరీస్లో 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమ్ఇండియా అహ్మదాబాద్లో ఆ
ఇండోర్ పిచ్కు మూడు డీమెరిట్ పాయింట్లు ఇవ్వడాన్ని టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్రంగా తప్పుపట్టాడు. అది చాలా తీవ్రమైన నిర్ణయమని ఆయన అన్నాడు. 'ఇండోర్కు మూడు పాయింట్లు సరే..
Mohammed Shami | బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మార్చి 9 నుంచి చివరిదైన నాలుగో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్లోని మోతెరా స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్లో మహ్మద్ షమీకి చో�
భారత క్రికెట్ జట్టు వరుసగా మ్యాచ్లు ఆడుతున్నది. దీంతో టీమ్డిండియా (Team India)క్రికెటర్లు మ్యాచ్లు, ప్రాక్టీస్ అంటూ ఫుల్ బిజీగా మారిపోయారు. అయితే అప్పుడప్పుడు లభించే విరామాన్ని కుటుంబంతోనే, స్నేహితులతో�
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టుకు వేదికైన ఇండోర్ పిచ్పై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. మూడు రోజుల్లోనే టెస్టు మ్యాచ్ ముగిసిన ఈ పిచ్పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) స్
Viral video | భారత్ నిర్దేశించిన 76 స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి చేధించింది. ఈ మ్యాచ్లో భారత్ ఓడిపోయి అభిమానులను నిరుత్సాహపర్చినప్పటికీ.. బౌలర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) మాత్రం ప్ర
ఆస్ట్రేలియా జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగుపెట్టింది. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టులో భారీ విజయం సాధించిన ఆసీసీ ఫైనల్ బెర్తు ఖాయం చేసుకుంది. అహ్మదాబాద్లో జరగనున్న
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ తొలి రెండు టెస్టులో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భార్ మూడో టెస్టులో అనూహ్యంగా ఓటమి పాలైంది. ఈ టెస్టులో భారత జట్టు ఓటమికి మొదటి ఇన్నింగ్స్లో జడేజా నో బాల్ వేయడమే కా�
IND vs AUS | బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి రెండు టెస్టుల్లో దూకుడు ప్రదర్శించిన టీమిండియా మూడో టెస్టులో చతికిలబడింది. ఆసీస్ను ఓడించలేక మూడో రోజుకే చేతులెత్తేసింది. దీంతో మూడో రోజు ఆట ప్రారంభమైన కాస�
బోర్డర్-గవాస్కర్ టోర్నీలో భారత్కు భంగపాటు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి రెండు టెస్టుల్లో ఏకపక్ష విజయాలతో సిరీస్ను నిలబెట్టుకున్న భారత్..మూడో టెస్టులో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చడంలో �
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ రికార్డును బ్రేక్ చేశాడు. 688 వికెట్లతో కపిల్ దేవ్ (687 వికె�