RS Praveen Kumar | జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్లను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్పై బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.
ఒకవైపు జూబ్ల్లీహిల్స్ ఎన్నికల హడావుడి నడుస్తుంటే.. మరోవైపు అదే నియోజకవర్గంలో జరుగుతున్న సంఘటనలు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలనా వైఫల్యాన్ని ఎత్తిచూపుతున్నాయి.
ఎవరికో పుట్టిన బిడ్డను తమ బిడ్డగా చెప్పుకుంటున్నట్లుంది కాంగ్రెస్ తీరు. అధికారంలోకి వచ్చిన రెండేండ్ల నుంచి బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకుంటున్నది. హైదరాబాద్ పరిధిలో గత బీఆర్ఎస్ నిర�
మైనార్టీల సంక్షేమానికి పాటుపడిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని, రానున్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వారంతా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్ను గెలిపించేందుకు సిద్దంగా ఉన్నారని ఎమ్మెల్యే కేపీ.వివే�
Hyderabad | మద్యం మత్తులో ఇద్దరు అన్నదమ్ముళ్ల మధ్య జరిగిన గొడవ హత్యకు దారి తీసింది. ఈ ఘటన బోరబండ పరిధిలోని ఇంద్రానగర్లో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
బోరబండ బస్ టెర్మినల్ పరిసరాల్లో ఏడాది పొడవునా కాంగ్రెస్ భారీ కటౌట్లు దర్శనమిస్తున్నాయి. ఆ పార్టీకి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు ఉన్నా ఇక్కడ కటౌట్లను ఏర్పాటు చేయటం ఆనవాయితీగా మారింది.
కాంగ్రెస్ కార్పొరేటర్ ఒత్తిళ్లకు తలొగ్గిన బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారులు ఓ దళితుడి ఇంటికి తాళాలు వేసి సీజ్ చేశారు. దీంతో కోర్టును ఆశ్రయించాడు బాధితుడు. సదరు ఇంటికి వేసిన సీజ్ను తొలగించాలని కోర�
Hyderabad | కాంగ్రెస్ కార్పొరేటర్ ఒత్తిళ్లకు తలొగ్గిన బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారులు ఓ దళితుడి ఇంటికి తాళాలు వేసి సీజ్ చేశారు. దీంతో కోర్టును ఆశ్రయించాడు బాధితుడు.
Rain in Hyderabad : హైదరాబాద్ నగరంలో భారీ వర్షం పడుతోంది. గురువారం సాయంత్రం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండడంతో వాన పడడం ఖాయం అని చెప్పింది వాతావరణ శాఖ. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది కూడా. ఆ సంస్థ �
బీఆర్ఎస్ బోరబండ డివిజన్ మైనారిటీ నాయకుడు సర్దార్ ఇంటి నిర్మాణంపై బల్దియా అధికారులకు ఫిర్యాదు చేసింది బాబా ఫసియుద్దీన్ పీఏ సప్తగిరి అని టౌన్ ప్లానింగ్ ఏసీపీ ప్రసీద వెల్లడించారు.
బీఆర్ఎస్ బోరబండ డివిజన్ మైనారిటీ నాయకుడు సర్దార్ ఇంటి నిర్మాణంపై బల్దియా అధికారులకు ఫిర్యాదు చేసింది బాబా ఫసియుద్దీన్ పీఏ సప్తగిరి అని టౌన్ ప్లానింగ్ ఏసీపీ ప్రసీద వెల్లడించారు. శుక్రవారం బోరబం�
బోరబండ కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ అక్రమాలు అన్నీ ఇన్నీ కావు.. బస్తీలో ఉండే పేదలను లంచాల కోసం పీల్చి పిప్పి చేస్తూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నాడంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. �
కాంగ్రెస్ కార్పొరేటర్ అరాచకాలకు బీఆర్ఎస్ మైనార్టీ విభాగం నాయకుడు (BRS Leader) బలయ్యాడు. అడిగినంత డబ్బు ఇవ్వలేదని కక్షగట్టిన అధికార పార్టీ కార్పొరేటర్ బల్దియా అధికారులకు ఫిర్యాదు చేసి బీఆర్ఎస్ మైనార్టీ నాయకు�