గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని వారినుంచి 125 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్స్టేషన్ పరిధిలోని మల్లాపూర్లో చోటుచేసుకున్నది. ఉ�
ఎర్రగడ్డ : అన్ని పండుగలను గౌరవిస్తూ స్నేహభావంతో జరుపుకొంటున్న నగర ప్రజలు మతసామరస్యాన్ని చాటుతున్నారని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ అన్నారు. మాజీ డిప్యూటీమేయర్, బోరబండ కార్పొరేటర్ బ�
హైదరాబాద్ : హైదరాబాద్లోని బోరబండకు చెందిన ఓ డ్రైవర్ వృత్తిరీత్యా.. 10 మందితో గోవా వెళ్లాడు. గత నెల 19వ తేదీన గోవా వెళ్లిన డ్రైవర్.. సరిగ్గా 20 రోజుల తర్వాత ఇంటికి తిరిగొచ్చాడు. అయితే అతని తలకు, శరీ�
వెంగళరావునగర్ : హష్ ఆయిల్ మాదక ద్రవ్యాన్ని విక్రయిస్తున్న ఏడుగురు సభ్యులుగల ముఠాను ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.93వేల విలువ చేసే 62 సీసాల హష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. �
ఎరగడ్డ : బోరబండ డివిజన్లో జరిగిన గణతంత్ర దినోత్సవానికి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్తో కలిసి ఆయన డివిజన్లోని పలు చోట్ల ఏర్పాటు చేసిన కార్యక్రమాల
తెలుగుయూనివర్సిటీ : నిర్లక్ష్యంగా పట్టాల మధ్యనుండి నడుచుకుంటు వెళ్తున్న ఓ యువతిని రైలు ఢీకొనడంతో తీవ్రగాయాలతో సంఘటనా స్థలంలోనే మృతి చెందిన సంఘటన నాంపల్లి రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సాయంత�
వెంగళరావునగర్ : వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో కూరగాయల వ్యాపారి తీవ్రంగా గాయపడిన సంఘటన ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం..బోరబండ అల్లాపూర్కు చెందిన మహ్మద�