Royal Enfield Bullet 350 | ప్రముఖ మోటారు సైకిళ్ల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్.. భారత్ మార్కెట్లోకి నూతన జనరేషన్ బుల్లెట్-350 ఆవిష్కరించింది. ఈ బైక్ ధర రూ.1.73 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
టాటా మోటర్స్ ప్యాసింజర్ వాహన ధరలు పెరగనున్నాయి. ఈ నెల 17 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నట్టు సోమవారం సంస్థ ప్రకటించింది. ఈవీలతోసహా అన్ని మోడల్స్, వేరియంట్ల ధరలు సగటున 0.6 శాతం పెరుగుతాయని కంపెనీ వివర�
నూతన శ్రేణి ఫీచర్లు, పలు అప్గ్రేడ్స్తో డిస్కవరీ మెట్రపాలిటన్ స్పోర్ట్ ఎడిషన్ను ల్యాండ్ రోవర్ లాంఛ్ చేసింది. డీజిల్, పెట్రోల్ వెర్షన్లో అందుబాటులో ఉండే ఈ ఎస్యూవీ బుకింగ్స్ ప్రారంభం కాగా �
దేశీయ మార్కెట్లోకి విడుదల చేసిన ఎంట్రీ-లెవల్ ప్రీమియం హ్యాచ్బ్యాక్ గ్లాంజా మోడల్కు ముందస్తు బుకింగ్లు ఆరంభించింది. ఈ కారును కొనుగోలు చేయాలనుకునేవారు ఆన్లైన్ లేదా దగ్గర్లో ఉన్న కంపెనీ అవుట్లె�
ముంబై : ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతుండడంతో ప్రముఖ వాహన తయారీ సంస్థలు ఈవీ వెహికల్స్ పై దృష్టి సారించాయి. అందులో భాగంగానే ప్రముఖ బైక్ , స్కూటర్ తయారీ సంస్థ బజాజ్ తన పోర్ట్ఫోలియోలోని బజాజ్ చేతక్ ఎలక్ట్
న్యూఢిల్లీ, జనవరి 4: వాహన సంస్థ కియా.. త్వరలో మార్కెట్లోకి విడుదలచేయబోతున్న కారెన్స్ కోసం ఈ నెల 14 నుంచి ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చునని ప్రకటించింది. ఐదు రకాల్లో లభించనున్న ఈ మోడల్ను 1.5 పెట్రోల్, 1.4 పెట్ర�