తెలంగాణ సమాచార పౌర సంబంధాలశాఖ సమాచార భవన్లో బోనాల ఉత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సమాచార శాఖ ఉద్యోగుల కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యాలయ ప్రాంగణంలోని కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో బోనాల స�
గ్రేటర్ పరిధిలో బోనాలకు సర్వం సిద్ధం చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. శనివారం జోనల్, డిప్యూటీ కమిషనర్లతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. నగరంలోని ఆయా ప్రాంతాల్లో జరుగుతున
MLA Talasani | మహంకాళి అమ్మవారి జాతరకు వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) అధికారులను ఆదేశించారు.
ఆషాఢమాసం సందర్భంగా ఉమ్మడి జిల్లాలో బోనాల పండుగ ఆదివారం వైభవంగా జరిగింది. ఖమ్మం, సత్తుపల్లి, నేలకొండపల్లి ప్రాంతాల ప్రజలు అమ్మవారికి ప్రీతిపాత్రమైన బోనాలు సమర్పించారు. ఖమ్మం త్రీటౌన్లోని పలు కాలనీలకు �
షాబాద్ మండలంలోని కుమ్మరిగూడలో బొడ్రాయి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆదివారం గ్రామంలో బొడ్రాయి విగ్రహం వద్ద పూజలు చేశారు. అనంతరం మహిళలు బోనాలతో గ్రామంలో ఊరేగింపుగా వెళ్లి బోనాలు సమర్పిం
ఆమనగల్లు పట్టణంలో సోమవారం బోనాల పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించారు. పోచమ్మ తల్లికి భక్తులు బోనాలు సమర్పించారు. బోనాల నేపథ్యంలో మహిళలు ఉదయం నుంచి సాయంత్రం వరకు నియమ నిష్టలతో ఉపవాస దీక్షలతో బోనాలను అలంకరి�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లో బుధవారం బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మహిళలు బోనాలతో ఊరేగింపు నిర్వహించగా శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు చూపరులను మంత్రముగ్ధులను చేశాయి.
సికింద్రాబాద్ నుంచి గోల్కొండ వరకు.. నగరంలో ఎక్కడ చూసినా ఆషాఢ మాసం బోనాల సందడి కనిపిస్తున్నది. ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలిబోనం సమర్పించగా, గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో న�