మేడ్చల్ కలెక్టరేట్ కార్యాలయానికి బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం సృష్టించింది. జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని బాంబుతో పేల్చివేస్తామని జిల్లా కలెక్టర్ గౌతమ్కు ఆగంతకుడు మెయిల్ పెట్టాడు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న అశోక హోటల్కు బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. దీంతో ఒక్కసారిగా అటు ప్రయాణికులు, ఇటు స్టేషన్ ముందు వ్యాపారం చేసుకుంటున్న వ్యాపారులు, యజమానులు తీవ్ర భయాం�
Crime News | ప్రజాభవన్కు బాంబు బెదిరింపు కేసులో బుధవారం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రజాభవన్లో బాంబు పెట్టామని.. మరికొద్దిసేపట్లో పేలబోతుందంటూ ఓ వ్యక్తి మంగళవారం పోలీసులకు ఫోన్ చేశాడు.
Raj Bhavan | కర్ణాటక రాజ్భవన్ (Raj Bhavan)కు బాంబు బెదిరింపులు వచ్చాయి. సోమవారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు కాల్ చేశాడు.
Hyderabad | హైదరాబాద్ : మాదాపూర్లోని సాఫ్ట్వేర్ కంపెనీకి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. టీసీఎస్ కంపెనీలో బాంబు పెట్టినట్లు ఫోన్ కాల్ రావడంతో.. కంపెనీ యాజమాన్యం అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించా
పోలీస్ కంట్రోల్ రూమ్కు శనివారం మధ్యాహ్నం 1 గంటకు ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని బాంబుతో పేల్చివేస్తానని బెదిరించాడు.
Mumbai SBI Bank | మహారాష్ట్ర రాజధాని ముంబైలోని నారిమన్ పాయింట్లో ఉన్న ఎస్బీఐ కార్యాలయాన్ని పేల్చేస్తామని, బ్యాంక్ మేనేజర్ను చంపేస్తామని బెదిరింపు ఫోన్ కాల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. బ్యాంకు అధికారుల ఫిర
ముంబై: ముంబైలోని లలిత్ ఫైవ్ స్టార్ హోటల్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. 5 కోట్లు ఇవ్వాలని ఓ కాలర్ డిమాండ్ చేశాఢు. హోటల్లోని నాలుగు ప్రదేశాల్లో బాంబులు అమర్చామని, డబ్బులు ఇవ్వకుంటే పేల్చేస�