Delhi Assembly : ఢిల్లీ అసెంబ్లీకి మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఢిల్లీ అసెంబ్లీలో 16 కిలోల ఆర్డీఎక్స్ ఐఈడీలు అమర్చామని, వాటిని మధ్యాహ్నం 01.40 గంటలకు పేల్చేస్తామని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తాక
Bomb Threat : దేశంలోని ప్రముఖులను హతమారుస్తామంటూ ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తాకు ఒక బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. దీంతో ఈ అంశంపై భద్రతా సిబ్బంది, అధికారులు దృష్టిసారించి తగిన చర్యలు చేపట్టారు.
సిరిసిల్ల జిల్లా కోర్టులో బాంబు బెదిరింపు కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు కోర్టు అధికారులకు ఈ-మెయిల్ ద్వారా బాంబు పెట్టినట్లు హెచ్చరికలు పంపారు. దీంతో ఆ మెయిల్ను గమనించిన కోర్టు పరిపాలనా అధికా�
Bomb Threat | కోర్టులకు బాంబు బెదిరింపులు ఈ మధ్యకాలంలో సర్వసాధారణం అయ్యాయి. ఇవాళ కూడా ఉదయం ములుగు జిల్లాకు బాంబు బెదిరింపు వచ్చింది. అయితే పోలీసులు తనిఖీ చేయగా.. ఎలాంటి బాంబు లేదని తేలింది. దాంతో అందరూ ఊపిరిపీల్చ�
Gujarat Assembly: గుజరాత్ అసెంబ్లీకి ఇవాళ బాంబు బెదిరింపు వచ్చింది. ఈ మెయిల్ ద్వారా ఆ బెదిరింపు చేశారు. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఇంకా అసెంబ్లీలో తనిఖీలు కొనసాగుతున్నాయి.
రాష్ట్ర హైకోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు మొయిల్ రావడంతో ఒక్కసారిగా అధికారులు అప్రమత్తమయ్యారు. అవుట్ లుక్ డొమైన్ నుంచి శేఖర్ అనే వ్యక్తి మొయిల్ చేసినట్టు గుర్తించిన భద్రతాధికారులు..
హనుమకొండ అదాలత్లోని వరంగల్ జిల్లా కోర్టులో బాంబులు పెట్టామని ఓ ఆగంతకుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో రెండు గంటల పాటు కోర్టు ఆవరణలో కలకలం నెలకొంది. తనిఖీలు చేపట్టిన బాంబు స్కాడ్, పోలీసులు చివరకు ఇద
West Bengal : పశ్చిమ బెంగాల్ న్యాయవ్యవస్థలో మంగళవారం చిన్న కుదుపు కనిపించింది. కారణం.. ఒకేసారి రాష్ట్రంలోని జిల్లా కోర్టులతోపాటు మొత్తం ఐదు కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
సిటీ సివిల్ కోర్టును బాంబులతో పేల్చివేయబోతున్నాం ఇక ఆపడం అసాధ్యమే అంటూ సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి శశిధర్రెడ్డికి ఓ అగంతకుడు మెయిల్లో బెదిరింపులకు పాల్పడ్డారు.దీంతో అప్రమత్తమైన కోర్టు �
తెలుగు రాష్ర్టాల్లోని పలు కోర్టుల్లో అగంతకుడి బాంబు మెయిల్ కలకలం రేపింది. బుధవారం ఉదయం 9:05 గంటలకు కరీంనగర్ కోర్టు వెబ్సైట్కు ‘సున్నియా దాసన్ ఔట్ లుక్ డాట్ కామ్' పేరుతో ఓ మెయిల్ వచ్చిం ది.
హైదరాబాద్ నగరంలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. బుధవారం భాగ్యనగరంలో అత్యంత ప్రధానమైన నాంపల్లి సీబీఐ కోర్టుకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. కోర్టు ప్రధాన బిల్డింగ్�
Hyderabad Airport | నగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఈ మేరకు మెయిల్ ద్వారా బెదిరింపు అందింది. ఆదివారం ఉదయం సింగపూర్-హైదరాబాద్ విమానంలో బాంబు పెట్టినట్లు మెయిల్ రావడం�