శ్రీదేవి దారిలోనే ఆమె కూతురు జాన్వీకపూర్ కూడా ఇంట గెలిచి రచ్చ గెలిచే పనిలో ఉన్నారు. కాకపోతే ఇక్కడ రివర్స్. శ్రీదేవి ఇల్లు దక్షిణాది. ఇక్కడ గెలిచి, తర్వాత బాలీవుడ్లో సూపర్స్టార్గా జెండా పాతారామె.
Sai Pallavi | సిల్వర్ స్క్రీన్పై అచ్చ తెలుగు అమ్మాయిలా మెరిసిపోతూ ఫిదా సినిమాతో ప్రేక్షకులను ఫిదా చేసింది సాయిపల్లవి (Sai Pallavi). సాయిపల్లవి బాలీవుడ్ ఎంట్రీకి సంబంధించిన గతంలో చాలా వార్తలు తెరపైకి రాగా.. అవన్నీ వట్
Urvashi Rautela | ‘బాస్ వేర్ ఈజ్ ద పార్టీ’ అంటూ వాల్తేరు వీరయ్య సినిమాలో స్పెషల్ సాంగ్తో కుర్రకారును పిచ్చెక్కించిన నటి గుర్తుందా? తాజాగా ‘బ్రో’ చిత్రంలో ‘ఎంటర్టైన్మెంట్కు గ్యారెంటీ ఇస్తా’ అంటూ సిత్ర మంజ�
Nayanthara | ‘జవాన్' చిత్రంతో బాలీవుడ్లోకి అరంగేట్రం చేసింది అగ్ర కథానాయిక నయనతార. గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధిస్తున్నది.
Karthik Aryan | ‘ఆషికీ’ సిరీస్ బాలీవుడ్లో పాపులర్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ఫ్రాంఛైజీలో ‘ఆషికీ-3’ రాబోతున్నది. ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్ కథానాయకుడిగా నటించబోతున్నాడు.
బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్కుమార్ తాజా చిత్రం ‘మిషన్ రాణిగంజ్' ఫస్ట్లుక్ను గురువారం విడుదల చేశారు. టినూ సురేష్ దేశాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బొగ్గు గనుల నేపథ్య కథాంశంతో తెరకెక్కించారు.
Atlee | 2013లో ఆర్య హీరోగా వచ్చిన రాజా రాణి (Raja Rani) చిత్రంతో డైరెక్టర్గా డెబ్యూ ఇచ్చాడు ఆట్లీ (Atlee). ఎంట్రీలోనే రూ.84 కోట్లు వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచాడు. చేసింది అట్లీ లీడింగ్ స్టార్హ
Raabta music video | ది కేరళ స్టోరీ (The Kerala Story) సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది ముంబై భామ ఆదా శర్మ (Adah Sharma) . సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఆదాశర్మ తాజాగా Raabtaమ్యూజిక్ వీడియోతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
Jawan | జీరో సినిమాతో డిజాస్టర్ అందుకున్న బీటౌన్ బాద్షా షారుఖ్ఖాన్ (Shah Rukh Khan) లాంగ్ గ్యాప్ తర్వాత పఠాన్ సినిమాతో సిల్వర్ స్క్రీన్పై గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చి మరోసారి తన స్టామినా ఏంటో బాక్సాఫీస్కు రుచి చ�
‘ఆర్ఆర్ఆర్'తో పాన్ వరల్డ్ స్టార్గా ఎదిగిన రామ్చరణ్, తన ఫ్యూచర్ ప్రాజెక్ట్ల ఎన్నిక విషయంలో అందుకు తగ్గట్టే అడుగులు వేస్తున్నారు. ‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు దర్శకత్వంలో ఆయన నటిస్తున్న విషయం తెలిస
బాలీవుడ్ అగ్ర నటుడు షారుఖ్ఖాన్ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భార్య గౌరీ ఖాన్, కుమార్తె సుహానా ఖాన్, కథానాయిక నయనతారతో కలిసి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆయ�