కనీస వేతనాల జీవోను తక్షణమే సవరించాలని భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) రాష్ట్ర అధ్యక్షుడు కలాల్ శ్రీనివాస్, ప్రధానకార్యదర్శి టీ రామిరెడ్డిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 8 లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని బీపీటీఎంఎం జాతీయ ప్రధాన కార్యదర్శి శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. మేడ్చల్ పట్టణంలో బుధవారం బీఎంఎస్ ఆధ్వర్యంలో మహిళలకు ఉ�
హైదరాబాద్లోని బస్ భవన్ను (Bus Bhavan) ఆటో కార్మికులు (Auto Workers) ముట్టడించారు. మహాలక్ష్మి పథకంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని, దానిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల సందడి మొదలైంది. ఈ నెల 27న ఎన్నికలు జరగనుండగా అందుకు సంబంధించిన ప్రక్రియ ఊపందుకుంది. ఈ ఎన్నికల్లో 11 ఏరియాల్లో 39,748 మంది కార్మికులు ఓటుహకు వినియోగించుకోనున్నారు.
కిర్బి పరిశ్రమ యాజమాన్యం మెడలు వంచి కార్మికులకు న్యాయం చేస్తామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరు పట్టణంలోని అంబేద్కర్ భవన్లో కిర్బి పరిశ్రమ బీఆర్టీయూ, బీఎంఎస�
Hyderabad | తెలంగాణకు మరో దిగ్గజ ఫార్మా కంపెనీ తరలి వచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద టాప్ 10 ఫార్మా కంపెనీల్లో ఒకటైన బ్రిస్టల్ మైయర్స్ స్కిబ్ (బీఎంఎస్) హైదరాబాద్లో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ముందుక�
BMS | ప్రపంచ ప్రఖ్యాత ఔషధ కంపెనీల్లో ఒకటైన అమెరికాకు చెందిన బయో ఫార్మా కంపెనీ బ్రిస్టల్ మైయర్స్ స్కిబ్ (బీఎంఎస్) రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ఇక్కడి ఔషధ రంగానికి మరింత బలాన్ని చేకూర్చింది.
Minister Ktr | హైదరాబాద్ (Hyderabad) నగరం బయోటెక్నాలజీ (Biotechnology), ఐటీ (IT)కి గొప్ప ఆకర్షణీయ గమ్య స్థానంగా ఉందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (Minister Ktr) అన్నారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఎంఎస్ (Bristol Myers Squibb) కంపెనీ తెలంగాణ ప్రభుత్వం
3వ లోక్సభ (1962-67) అంచనాల కమిటీ కేంద్రీకృత సమన్వయ విభాగాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రభుత్వ సంస్థల పనితీరును నిరంతరం అంచనా వేయడానికి ఆర్థ్ధిక మంత్రిత్వశాఖ 1965 లో బ్యూరో ఆఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ (బ�
BMS | సింగరేణిని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై కార్మిక లోకం భగ్గుమన్నది. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ ప్రయత్నాలపై రగిలిపోతున్న బీజేపీ, దాని అనుబంధ సంఘాల నాయకులకు అడు�