తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా అభివృద్ది చేస్తున్న సీఎం కేసీఆర్ సేవలు దేశానికి అవసరమని ఎమ్మెల్సీ, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధ�
ప్రజల సంక్షేమమే తమ సంక్షేమమని భావించి నిరంతరం ప్రజల కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జీవితంలో అనేక పుట్టిన రోజు వేడుకలను జరుపుతోవాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అ
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా 15, 16, 17 తేదీలల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు పురస్కరించుకుని ఫిబ్రవరి 16న బంజారాహిల్స్లోని తెలంగాణ భవన్లో రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు.
ఖైరతాబాద్ : మాజీ సీఎల్పీ నేత దివంగత పి. జనార్ధన్ రెడ్డి (పీజేఆర్) జయంతి వేడుకలను ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. పీజేఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, కార్పొరేటర్ పి. విజయా రెడ్డి నేతృత్వం�
మణుగూరు : రక్తదానం ప్రాణదానంతో సమానమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మణుగూరు ఆర్టీసీ డిపో ఆవరణలో ఎండీ సజ్జనార్ పిలుపు మేరకు ఆర్టీసీ, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీల సంయుక్త ఆధ్వర్యంలో మెగ�
Blood donation camps tomorrow at RTC Bus Depot | రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సు డిపోల్లో మంగళవారం రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రక్తదానం
చిక్కడపల్లి : ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలని హర్యాన రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. లయన్ డాక్టర్ అరిగపూడి విజయ్కుమార్ జన్మదిన సందర్భంగా ఆదివారం బాగ్లింగంపల్లి సుందరయ్య వి�
డిఐజి రంగనాధ్ | పోలీసులు వారి విధి నిర్వహణలో భాగంగా రక్తాన్ని చిందించి ప్రజల రక్షణ కోసం పని చేస్తున్నారని డిఐజి ఏ.వి. రంగనాధ్ అన్నారు. ఫ్లాగ్ డే వారోత్సవాలలో భాగంగా బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పా
తాండూరు : రక్తదానం మహాదానమని జిల్లా ఎస్పీ నారాయణ అన్నారు. మంగళవారం పోలీస్ శాఖ తాండూరు డివిజన్ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పోలీసులతో పాటు 153 మంది స్వచ్�
ఖమ్మం : రక్తదానం సామాజిక బాధ్యత అని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఖమ్మం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశార
బెల్లంపల్లి టౌన్ : తలసేమియాతో బాధపడుతున్న వారికి అండగా నిలుస్తూ రక్తదానం చేయడం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్