పశ్చిమబెంగాల్లోని (West Bengal) ఉత్తర 24 పరగాణా జిల్లాలో (North 24 Parganas district) ఉన్న ఓ పటాకుల పరిశ్రమలో (Firecracker factory) భారీ పేలుడు (Blast) సంభవించింది.
పాకిస్థాన్లోని బలూచిస్థాన్లో (Balochistan) భారీపేలుడు (Blast) సంభవించింది. సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత బలూచిస్థాన్లోని పంజ్గూర్ జిల్లాలో ఓ వాహనం లక్ష్యంగా ల్యాండ్మైన్ పేల్చారు. దీంతో బల్గతార్ యూనియన్ క
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ (Shadnagar) పరిధిలోని ఓ రంగుల తయారీ పరిశ్రమలో (Paints company) పేలుడు (Blast) సంభవించింది. దీంతో 14 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
Blast | ఉత్తర ఇటలీలోని మిలన్ నగరంలోని ఓ వీధిలో పేలుడు చోటు చేసుకున్నది. పార్క్ చేసిన వాహనంలో భారీ పేలుడు జరిగింది. ప్రస్తుతం భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. చుట్టుపక్కల ఉన్న కార్లకు సైతం మంటలు అంటుకున్నాయి.
blast | సూసైడ్ బ్లాస్ట్లో మరణించిన ఆరుగురూ పౌరులేనని ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం వెల్లడించింది. గాయపడిన వారిలో ముగ్గురు ఆఫ్ఘన్ భద్రతా సిబ్బంది కూడా ఉన్నట్లు తెలిపింది.
Blast | హోలీ పండుగ (Holy Festival)ను పురస్కరించుకొని బాణాసంచా తయారు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు (Blast) చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
గుజరాత్ (Gujarat)లోని వల్సాద్ (Valsad) జిల్లా సరిగామ్లో (Sarigam) ఉన్న ఓ కంపెనీలో భారీ పేలుడు (Blast) సంభవించింది. దీంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
పెద్దపల్లి జిల్లా ఆర్జీ 3 పరిధిలోని ఓసీపీ 1 గనిలో శనివారం పేలుడు సంబవించి ఓ కార్మికుడు మృతి చెందాడు. జైనాథ్ కుమార్(28) అనే ట్రైనీ వెల్డర్ రాత్రి షిప్ట్లో విధులు నిర్వహిస్తుండగా ఘటన చోటు చేసుకుంది .
కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో హీలియం బెలూన్ పేలి ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదని విజయవాడ ప్రభుత్వ వైద్యులు తెలిపారు.
Jammu | జమ్ముకశ్మీర్లోని జమ్ములో పేలుడు కలకలం సృష్టించింది. మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత జమ్ము సమీపంలోని సిధ్రా వంతెన (Sidhra Bridge) వద్ద అనుమానాస్పద పేలుడు సంభవించింది.
ఉత్తర ఆఫ్ఘనిస్థాన్ ప్రాంతంలోని మదర్సాలో బాంబ్ బ్లాస్ట్ జరిగినట్లు తాలిబన్ అధికారులు తెలిపారు. పది మందికిపైగా విద్యార్థులు మరణించి ఉంటారని చెప్పారు.