లక్నో: కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో 9 మంది కార్మికులు మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. ఢిల్లీకి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తర ప్రదేశ్లోని హాపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం మధ్యాహ�
Shopian | జమ్ముకశ్మీర్లోని షోపియాన్లో పేలుళ్లు సంభవించాయి. షోపియాన్లోని (Shopian) సెడోలో ఓ ప్రైవేటు వాహనంలో భారీ పేలుడు జరిగింది. దీంతో ముగ్గురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు.
Gas cylinder | ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. జిల్లాలోని శెట్టూరు మండలం ములకలేడులో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ (Gas cylinder) పేలిపోయింది. దీంతో నలుగురు మరణించారు.
విద్యుత్తు వాహనాల్లో (ఈవీ) మంటలు చెలరేగడానికి బ్యాటరీ లోపాలే ప్రధాన కారణమని డీఆర్డీవో నివేదికలో వెల్లడించింది. బ్యాటరీ ప్యాక్, మాడ్యూల్లను అన్ని ఉష్ణోగ్రతల వద్ద సరిగ్గా తనిఖీ చేయకపోవడం వల్లే ఈ ప్రమాద�
మొహాలీలోని పోలీస్ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయంలో సోమవారం రాత్రి జరిగిన పేలుళ్ల ఘటనకు సంబంధించి ఆరుగురు నిందితులను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఐఎస్ఐ ప్రమేయం ఉందని పంజాబ్ డీజీపీ
Havana | క్యూబా రాజధాని హవానాలోని (Havana) చారిత్రక హోటల్లో భారీ పేలుడు సంభవించింది. రాజధానిలోని చారిత్రక సరటోగా ఫైవ్ స్టార్ హోటల్లో శుక్రవారం ఉదయం శక్తివంతమైన పేలుడు చోటుచేసుకున్నది. దీంతో 22 మంది మరణించగా
ఇస్లామాబాద్ : కరాచీలోని పాకిస్తాన్ యూనివర్సిటీలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయాలకు గురయ్యారని జియో టీవీ పేర్కొంది. కరాచీ యూనివర్సిటీలోని కన్ఫ్యూ
దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు మంటల్లో చిక్కుకొని కాలిపోతున్న ఘటనలు పెరుగుతుండటంతో ఓలా కంపెనీ కీలక నిర్ణయం తీసుకొన్నది. 1,441 ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను వెనక్కి రప్పిస్తున్నట్టు ఆదివారం ప్రకటించింద�
Nigeria | నైజీరియాలోని చమురు శుద్ధి కర్మాగారంలో (Oil Refinery) భారీ పేలుడు సంభవించింది. దీంతో వంద మందికిపైగా సజీవదహనం అయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దక్షిణ నైజీరియాలోని
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లోని ఒక మసీదులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పది మందికిపైగా మరణించగా, 40 మందికిపైగా గాయపడ్డారు. ఉత్తర ఆఫ్ఘన్ నగరమైన మజార్-ఎ-షరీఫ్లో గురువారం ఈ ఘటన జరిగింది. సై డోకెన్ ప్రాంతంలోని షియ
ఏపీలోని వైఎస్సార్ జిల్లా బీ కోడూరు మండలం మేకవారిపల్లిలో ల్యాప్టాప్ పేలి సాఫ్ట్వేర్ ఉద్యోగినికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన సుమతి వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నది. సోమవారం ఉదయం ల్యాప్టాప్�