ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కాంట్రాక్టు అధ్యాపకులుగా పనిచేస్తున్న వారిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెగ్యులర్ చేసింది. తెలంగాణ ఏర్పాటుకు ముందు వీరిని పట్టించుకున్న నాయకులు, సర్కార్ లేదు.
Left parties Protest | కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ బుధవారం నిజామాబాద్లో వామపక్షాల పార్టీలు నల్లబ్యాడ్జీలు ధరించి ప్లకార్డులతో ధర్నాచౌక్లో నిరసన తెలిపారు.
వికారాబాద్ జిల్లా దామగుండం అటవీ ప్రాంతంలో రాడార్ స్టేషన్ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీసీ కమిషన్ మాజీ సభ్యులు, బీఆర్ఎస్ నేత శుభప్రద్పటేల్ తెలిపారు.
ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు వరంగల్ రీజియన్ పరిధిలోని అన్ని డిపోలు, యూనిట్లలో కార్మికులు ఉదయం నుంచే నల్లబ్యాడ్జీలు ధరించి రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యజామాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పార్లమెంటులో మంగళవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఖానాపురం మండలం ధర్మరావుపేటలో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు మేకల కుమార�
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేయడానికి చేస్తున్న కుట్రలకు నిరసనగా సోమవారం భూపాలపల్లి ఏరియాలోని బొగ్గు గనులపై టీబీజీకేఎస్ నాయకులు, కార్మికులు నల్లబ్యాడ్జీలు ధర�
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు ప్రభుత్వ ఉద్యోగులపై గొడ్డలి పెట్టు లాంటివని.. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయొద్దని శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి
ఖమ్మం : తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై ప్రధాని చేసిన వ్యాఖ్యల పట్ల ఖమ్మంలోని టీఎన్జీవోస్ యూనియన్ కు చెందిన ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. టీఎన్జీవోస్ యూనియన్ కేంద్ర కమిటీ అధ్యక్షులు మామిళ్ల రాజేందర్, రాయకం