కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరిట యువకులకు ఎన్నెన్నో హామీలు గుప్పించి, గద్దెనెక్కిన తర్వాత వాటిని తుంగలో తొక్కుతుందని బీజేవైఎం రాష్ట్ర నాయకుడు పిన్నింటి నరేం�
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ పేరును అధిష్ఠానం ఏకగ్రీవంగా ఖరారుచేసింది. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన సోమవారం నామినేషన్ దాఖలు చేశారు.
ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పానుగంటి సతీష్ రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేవైఎం జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు.
కట్టంగూర్ మండలంలోని పలు గ్రామాల్లో శిథిలావస్థకు చేరుకున్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని బీజేవైఎం మండలాధ్యక్షుడు బత్తిని నాగరాజు అన్నారు. రోడ్ల మరమ్మతులతో పాటు విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని కోర�
ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని బీజేవైఎం రాష్ట్ర నాయకుడు పిన్నింటి నరేందర్రెడ్డి అన్నారు. "గావ్ చలో - బస్తీ చలో అభియాన్ " కార్యక్రమంలో
అపరిశుభ్ర టాయిలెట్స్తో విద్యార్థులు అనారోగ్యానికి గురికావాల్సిందేనా? ప్రజాపాలనలో విద్యార్థుల జీవితాలను పట్టించుకోని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని జవహర్నగర్ బీజేవైఎం నాయకులు మండిపడ్డార�
Student unions | సమస్యలు పరిష్కరించాలంటూ నగర వ్యాప్తంగా నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టారు. ఉద్యోగాల విషయంలో రేవంత్ రెడ్డి అధికారంలోకి రాక ముందు నిరుద్యోగులకు హామీల మీద హామీలు గుప్పించి, అధికారం వచ్చా�
Teenmar Mallanna | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత మొదలైంది. నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదంటూ విపక్ష పార్టీలకు చెందిన నాయకులు, పలు విద్యార్థి సంఘాలు.. కాంగ్రెస్ సర్కార్ప�
మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు నామినేషన్ను తిరస్కరించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేవైఎం జాతీయ కోశాధికారి పీఎం సాయిప్రసాద్ ఫిర్యాదు చేశారు.
బీజేపీ అనుబంధ విభాగమైన భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) రాష్ట్ర, జిల్లా కమిటీల సభ్యులు మూకుమ్మడిగా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఏ క్షణంలోనైనా రాజీనామా నిర్ణయం తీసుకుంటామని పలువురు బీజేవ
బీజేపీలో రోజుకో వర్గం తెరమీదికి వస్తున్నది. ఇప్పటికే కిషన్రెడ్డి వర్గం, బండి సంజయ్ వర్గం, ఈటల రాజేందర్ వర్గం అంటూ రాష్ట్ర నాయకత్వం చీలికలు పేలికలయ్యింది. ఒకరిపై ఒకరు ఢిల్లీలో ఫిర్యాదులు చేసుకుని, పదవ�
బీజేపీలో కొత్త లొల్లి మొదలైంది. బీజేపీ, దాని అనుబంధ యువజన విభాగం బీజేవైఎం మధ్య వైరం ముదిరింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమకు కూడా టికెట్లు ఇవ్వాలని బీజేవైఎం నేతలు డిమాండ్ చేశారు.
ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడిన బీజేవైఎం రాష్ట్ర నాయకుడు రోహిత్ రుద్రాంగిని సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి రూ.50వేల నగదుతోపాటు ఓ సెల్ఫోన్ను స్వాధీనం చే
శంషాబాద్ రూరల్ : బిజేవైఎం నాయకులు వ్యాపారిని బెదిరించి డబ్బులు లాక్కున్నసంఘటన శంషాబాద్ మండలంలో కలకలం సృష్టించింది. అందుకు కారణమైన బిజేవైఎం నాయకుడు భానుప్రసాద్, అతని అనుచరులను ఆరెస్టు చేసి రిమాండ
సిద్దిపేట : బీజేపీకి ఎదురుదెబ్బ. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల ముంగిట బీజేపీకి చెందిన ఇద్దరు ముఖ్య నాయకులు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు సమక్షంలో బీజేపీ పట్టణ ఉపాధ�