Nayab Singh Saini | హర్యానా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా (Haryana Chief Minister) బీసీ నేత అయిన నయాబ్ సింగ్ సైనీ (Nayab Singh Saini) ప్రమాణ స్వీకారం చేశారు.
హర్యానా బీజేపీ శాసనసభా పక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం ఆయన హర్యానా సీఎంగా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
జార్ఖండ్లోని 81 అసెంబ్లీ స్థానాలకు జరుగనున్న ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి, జేఎంఎం నేతృత్వంలోని అధికార కూటమి మధ్య హోరాహోరీ పోరు నెలకొన్నది. గత ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీజేపీ ఈసారి ఎల
ఏదైనా రాష్ట్ర పర్యటనకు రాష్ట్రపతి లేదా ప్రధానమంత్రి వస్తే ముఖ్యమంత్రి ఎయిర్పోర్టుకు వెళ్లి ఆహ్వానిస్తుంటారు. కొన్నిసార్లు మంత్రులు మాత్రమే స్వాగతం పలుకుతుంటారు. కేంద్రమంత్రులు వస్తే రాష్ట్ర మంత్రు�
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 చోట్ల గెలిచిన బీజేపీ.. అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్లో ఒక్క సీటుకు మాత్రమే ఎందుకు పరిమితమైందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు.
MLA Rakesh Reddy | హిందువులు పిచ్చోళ్లు అని ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిలో అమ్మవారి విగ్రహ ధ్వంసంపై రాకేశ్ రెడ్డి స్పందించారు.
భారతీయ జనతా పార్టీతో పొత్తు ప్రాంతీయ పార్టీలను ముంచేస్తున్నది. ఎన్డీఏలో చేరిన పార్టీల పరిస్థితి ధృతరాష్ట్ర కౌగిలిలోకి వెళ్తున్నట్టుగా మారింది. బీజేపీతో స్నేహం చేసినన్ని రోజులు బాగానే ఉంటుంది. ఒక్కసార�
KTR | కాంగ్రెస్, బీజేపీ బంధంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులపై ఈడీ దాడులు జరుగుతున్నా ఎవరూ నోరు మెదపడం లేదని విమర్శించారు. తెలంగాణ�
Nayab Singh Saini | ఇటీవలే జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. సైనీ నేతృత్వంలోని బీజేపీ కొత్త సర్కార్ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం ఈనెల 17న పంచకులలో జరిగే అవకా
గెలుపు ఖాయమనుకున్న హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఇండియా కూటమిలో చిచ్చు పెట్టింది. ఆ పార్టీ అహంకారం, అతి విశ్వాసం వల్లే ఓడిపోయిందని మిత్రపక్షాలే దుమ్మెత్తిపోస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలను కాంగ్�
హర్యానాలో అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ సద్వినియోగం చేసుకోలేదని, ఆ పార్టీ అంతర్గత విభేదాలే బీజేపీ గెలుపునకు కారణమైనట్టు హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవ�
హర్యానాలో ఓటమి తప్పదనుకున్న బీజేపీ అనూహ్యంగా విజయం సాధించింది. అయితే, ఈ విజయంలో ఆరెస్సెస్ కీలకపాత్ర పోషించినట్టు తెలుస్తున్నది. 2020-21 రైతుల ఉద్యమం, మనోహర్లాల్ ఖట్టర్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను ఆరె�