Brij Bhushan | కాంగ్రెస్ పార్టీలో చేరిన ఒలింపిక్ రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ చీఫ్, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్కు ఆ పార్టీ వార్నింగ్ ఇచ్చింద�
Suravaram | తెలంగాణ సాయుధ పోరాటం(Telangana armed struggle)చరిత్ర పుటల్లో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గదని సీపీఐ మాజీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి(Suravaram Sudhakar Reddy) అన్నారు.
ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి సంచలనంగా మారాయి. మనలో దేవుడు ఉన్నాడా? లేదా? అన్నది ప్రజలు నిర్ణయించాలని, మనకు మనం దేవుడిగా అనుకుంటే సరిపోదంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్న కాంగ్రెస్ ఎన్నికల హామీ ఉత్తమాటేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. బీసీ రిజర్వేషన్ పెంపు లేకుండా ఎన్నికలు నిర్వహించేందుకు రాష�
కర్ణాటక కాంగ్రెస్లో కుర్చీలాట ముదురుతున్నది. ముడా, వాల్మీకి కుంభకోణాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పదవీగండం పొంచి ఉంది. బయటకు కాంగ్రెస్ నేతలంతా ఆయనకు మద్దతు ప్రకటిస్తున్నప్పటికీ
పార్టీలు మారే ఎమ్మెల్యేలకు పింఛన్ రద్దు చేస్తూ హిమాచల్ప్రదేశ్లోని కాంగ్రెస్ సర్కార్ అసాధారణమైన చట్టం తెచ్చింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద సభ్యత్వం కోల్పోయినవారికే ఇది వర్తిస్తుంది. అయ�
Nitesh Rane | మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే నితీశ్ రాణే ఇటీవల చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై ఆ పార్టీకి చెందిన నేత స్పందించారు. ఆయనకు ధైర్యం ఉంటే కుర్లా మసీదుకు రావాలని సవాల్ విసిరారు. ఈ వీడియో క్లిప్ సోషల�
Ram Rahim | అత్యాచారం కేసులో దోషి, డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ఇప్పటికే పది సార్లు పెరోల్పై జైలు నుంచి బయటకు వచ్చాడు. ఆయనకు ఆరు సార్లు పెరోల్ ఇచ్చిన మాజీ జైలు అధికారికి బీజేపీ టికెట్ ఇచ్చిం
Haryana minister resigns | హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి బీజేపీ టికెట్ నిరాకరించింది. దీంతో కలత చెందిన రంజిత్ సింగ్ చౌతాలా గురువారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని తెలిపారు.
Harish Rao | రాష్ట్రంలో నడుస్తున్నదని ప్రజా పాలన కాదని, రాక్షస పాలన అని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడే వాళ్లెవరూ లేదరని చెప్పారు. వరద బాధితులకు సహాయం చేయడంలో కాంగ్రె�
రాష్ట్రంలో వరద ప్రమాదాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు కోరారు. ఈ విషయమై త్వరలో సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలను �
ముడా కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గౌరవంగా పదవికి రాజీనామా చేయాలని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యెడియూరప్ప సూచించారు. ఈ కుంభకోణంలో సిద్ధరామయ్యను విచారించేందుకు గవర�
ప్రజలను మోసం చేయడంలో కాం గ్రెస్, బీజేపీలు తోడుదొంగలని మాజీ మం త్రి జోగు రామన్న మండిపడ్డారు. మంగళవారం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడారు.
సత్వర న్యాయం పేరిట నిందితుల ఇండ్లను కూల్చివేయడం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు సోమవారం ఇచ్చిన తీర్పు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు చెంపపెట్టు లాంటిదని చెప్పాలి. న్యాయం ముసుగులో జరిగే ఈ ప్రతీకార దాడులు చె�