ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన యూపీలోని నాథూర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే ఓమ్ కుమార్ ఓటర్లపై విరుచుకుపడ్డారు. ‘నాకు ఈసారి ఓటేయని ప్రజలను మరోసారి ఓటేయమని అడగడం, వారి పట్ల వివక్ష లేకుండా పని చేస్త�
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు సీఎం రేవంత్రెడ్డిని విడిచి పెట్టేది లేదని కేంద్ర బొగ్గు, గనులు శాఖ మంత్రి కిషన్రెడ్డి హెచ్చరించారు. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల
పార్టీ ఫిరాయింపులకు శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. ఫిరాయింపుల నిరోధక చట్టం మరింత కఠినతరం చేస్తామన్న కాంగ్రెస్ దాన్ని గాలికి వదిల
లోక్సభ ఎన్నికల్లో చిక్కబళ్లాపూర్ ఎంపీగా బీజేపీ నేత కే సుధాకర్ విజయం సాధించినందుకు కృతజ్ఞతగా ఆయన అభిమానులు సోమవారం పెద్దయెత్తున ‘మం దు పార్టీ’ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా వందలాది మందికి మద్యం సీసా�
కర్ణాటక వైద్యారోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు ఓ స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతున్న వీడియోపై బీజేపీ విమర్శలు చేసింది. ‘నగరాల్లోని నీటి కుంటలు అపరిశుభ్రతతో నిండిపోయి డెంగీ, మలేరియా వంటి జబ్బులు ప్రబలు�
మద్యం తాగి వాహనం నడపడమే కాక.. సైడ్ ఇవ్వలేదన్న సాకుతో ఓ సీనియర్ జర్నలిస్ట్పై ఇద్దరు దాడి చేశారు. ఇష్టారీతిన మొహంపై పిడిగుద్దులు గుద్ది పారిపోయారు. బోయిన్పల్లిలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగితే..
మధ్యప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం ఒక అసాధారణ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ నేత రామ్నివాస్ రావత్ ఒకే రోజు కేవలం 15 నిముషాల వ్యవధిలో రెండుసార్లు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
రాష్ట్రంలోని 26 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వాఖ్యలు చేశారు. ఆదివారం కరీంనగర్లోని ఎంపీ కార్యాలయం లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడా రు.
కేంద్రం మోసం వల్లే వర్గీకరణలో జాప్యం జరుగుతుందని, బీజేపీ ప్రభుత్వం వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి పదేండ్లు దాటినా ఇంతవరకు నెరవేర్చలేదని ఎమ్మార్సీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివా�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటినా నెరవేర్చలేదని బీజేపీ రాష్ట్ర మహిళామోర్చా అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి విమర్శించారు.
జేఎంఎం నేత హేమంత్ సోరెన్ (CM Hemant Soren) జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మరోసారి పాలనా పగ్గాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో జూలై 8న అసెంబ్లీలో విశ్వాస పరీక్ష (Trust Vote) నిర్వహించనున్నారు. ఈమేరకు మంత్రిమండలి నిర్ణయం తీసుకున్నది