Water Tanker Mafia : ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నీటి సంక్షోభం తలెత్తడంపై బీజేపీ స్పందించింది. వాటర్ ట్యాంకర్ మాఫియాను నియంత్రించాలని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసినా పాలక ఆప్ నిస్తేజంగా వ్యవహరిస్తోందని బీ�
అరుణాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పెమా ఖండూ (Pema Khandu) వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. బుధవారం జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు పెమా ఖండూని తమ నేతగా మరోసారి ఎన్నుకున్న విషయం తెలిసిందే
ప్రధానిగా బీజేపీ అగ్ర నేత నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఎన్నికల ముందు ఉన్న వాడీ, వేడీ ప్రస్తుతం ఆయనలో మచ్చుకైనా కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
కామారెడ్డిలో అక్రమంగా నిర్మించిన ఓ హోటల్ కూల్చివేత కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య వాగ్వాదానికి దారి తీసింది. అక్రమ నిర్మాణాలన్నింటిపైనా చర్యలు చేపట్టకుండా కేవలం ఒకే ఒక్క నిర్మాణాన్ని కూల్చడంపై స్థానిక
ఒడిశా తొలి బీజేపీ సీఎంగా మోహన్ చరణ్ మాఝీ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. సీనియర్ బీజేపీ నేత, పత్నగర్ ఎమ్మెల్యే కేవీ సింగ్ డియో, నంపర నుంచి తొలిసారిగా శాసనసభ్యుడిగా నెగ్గిన ప్రవతి పరిద ఉప ముఖ్యమంత్రు�
భారతీయ న్యాయ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భారతీయ న్యాయ సంహిత-2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత-2023, భారతీయ సంహిత-2023 చట్టాల అమలును నిలిపివేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ �
కామారెడ్డి పట్టణంలో అక్రమ కట్టడాల తొలగింపు వ్యవహారం బీజేపీ, కాంగ్రెస్ల మధ్య వాగ్వాదానికి దారితీసింది. హౌసింగ్బోర్డు కాలనీలోని ఓ అక్రమ కట్టడాన్ని మున్సిపల్ అధికారులు బుధవారం కూల్చివేశారు.
సందర్భం ఉన్నా, లేకున్నా ప్రతిపక్షాలను ప్రధాని మోదీ విమర్శిస్తుంటారు. అది బహిరంగ సభనా? ఎన్నికల ప్రచారమా? లేదా పార్లమెంటా? అనేది ఆయనకు అనవసరం. విపక్షాలపై విరుచుకుపడటమే ఆయనకు తెలుసు. 2014 నుంచి మొదలుకొని తాజా స�
ప్రధాని మోదీ వైఫల్యాల ను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఎండగట్టారని, ఇందుకు ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఆరోపించారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో బుధవ�
Daggubati Purandeshwari | ఏపీలో ఎన్డీయే కూటమి అనూహ్య విజయం సాధించిందని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఇది చిన్న విజయం కాదని.. అద్భుతమైన విజయమని పేర్కొన్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగ�
Tamilisai Soundararajan | తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ తమిళిసై సౌందర్ రాజన్కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే