బీజేపీ పాలిత మహారాష్ట్రలో చాలా జిల్లాలు తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా నాసిక్ సహా విదర్భలోని పలు జిల్లాల్లో చాలా గ్రామాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి.
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉగ్రవాదులకు అడ్డాగా మారిందా? అంటే అవుననే చెప్పాలి. మొన్న హెచ్యూటీ ఉగ్రవాదుల అరెస్టు.. నిన్న జేఎంబీ సంస్థకు చెం దిన ఉగ్రవాదులు అరెస్టు ఇదే విషయాన్ని రూఢీ పరుస్తున్నాయి
డబుల్ ఇంజిన్ అంటూ గప్పాలు కొట్టుకొనే బీజేపీ తన రైతు వ్యతిరేకతను బయట పెట్టుకుంటూనే ఉంటున్నది. దేశానికి అన్నం పెట్టే రైతన్నను నిలువునా మోసం చేస్తున్నది. అప్పులు తెచ్చుకొని పెట్టుబడి పెట్టి పంట పండిస్త�
మూడేండ్ల చిన్నారిపై స్కూల్ బస్ డ్రైవర్ లైంగికదాడి చేసిన ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో చోటుచేసుకొన్నది. గత గురువారం బస్సులోనే ఈ ఘాతుకం జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో బస్సులోనే �
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సమ న్యాయంగా సంక్షేమ పథకాలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం
టీఆర్ఎస్సేనని, రాజకీయ విభేదాలకు ఆస్కారం లేకుండా పథకాలు మంజూరు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందని రాష్ట్
దేశవ్యాప్తంగా ప్రతీ పోలీసుస్టేషన్లో సీసీటీవీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు ఆచరణలో అమలు కావట్లేదు. మూడింట ఒక స్టేషనలో కనీసం ఒక కెమెరా కూడా అమర్చలేదని భారత న్యాయ నివేదిక తాజాగా వెల
డబుల్ ఇంజిన్ సర్కారుతో బీహార్లో రోడ్లు బాగా అభివృద్ధి చెందాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకొంటున్న క్రమంలో.. ఓ ఆసక్తికర వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నది. ఆ రాష్ట్రంలోని మధుబని జిల్లా జాత�
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. గ్వాలియర్ జిల్లా అంబజ్హిరిలో ఓ బాలిక(17), ఓ వ్యక్తి (48) ఇంట్లోంచి పారిపోయారు. వారిని పట్టుకొని గ్రామానికి తీసుకొచ్చిన కొందరు.. శిక్షగా ఇద్దరి మెడలో చెప్పుల దండ �
తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ సర్కారు కక్ష, వివక్ష మరోసారి బయటపడింది. జాతీయ రహదారుల నిర్మాణాలకు నిధుల విడుదలలో తీవ్ర అన్యాయం చేసింది. గత ఫిబ్రవరిలో పార్లమెంటుకు కేంద్రం సమర్పించిన వివరాలను పరిశీలిస్తే �