మాన్సూన్ ప్రారంభ ముగింట నాలా పూడికతీత, మాన్సూన్ ఎమర్జెన్సీ పనులు తీసుకున్న హైడ్రా పనితీరు పట్ల కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి వానాకాలం ఎమర్జెన�
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట బీజేపీ కార్పొరేటర్లు, నేతలు సోమవారం ఆందోళన చేపట్టారు. గ్రేటర్లో 30 శాతం స్ట్రీట్ లైట్స్ వెలగడం లేదని, బర్త్, అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీలో అక్రమాలు, నాలా అభివృద్ధి �
గ్రేటర్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం రసాభాసగా సాగింది. బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్ల నిరసనలు, నినాదాల మధ్య బల్దియా ఆవరణంతా దద్దరిల్లింది. సమావేశం ప్రారంభానికి ముందే బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు ప్రధ�
బల్దియా బడ్జెట్ సమావేశం రచ్చ రచ్చగా సాగింది. కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో గురువారం మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన జరిగిన బడ్జెట్ సమావేశం రసాభాసగా మారింది. బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్ల నిరసనలు, �
BRS | సాధారణంగా పార్టీల్లో అభ్యర్థులను ప్రకటించాక అసంతృప్త నేతలు బయటకి రావడం సహజం, కానీ కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) కార్యదక్షత, పనితీరుతో దానికి భిన్నంగా బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. �
జలమండలి కార్యాలయంపై మంగళవారం జరిగిన ఘటన బాధాకరమని జలమండలి ఎండీ దానకిశోర్ విచారం వ్యక్తం చేశారు. ప్రజ లు, ప్రజాప్రతినిధులు పార్టీలకతీతంగా అందరూ జలమండలి అధికారులు, సిబ్బందికి సహకరించాలని కోరారు.
భారతీయ జనతా పార్టీ ఇందూర్ శాఖలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యవహారశైలిపై పలువురు నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తప్పు చేసిన బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్రెడ్డిని సస్పెండ్ చేసి పదవి నుంచి తొలగించాలని ఎల్బీనగర్ నియోజకవర్గం టీఆర్ఎస్ కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. మంగళవారం గడ్�
హైదరాబాద్ : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఆదివారం నిజామాబాద్ అర్బన్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై ఆయన సొంత ఇలాకాలోనే తిరుగుబాటు మొదలైంది. ధర్మం కోసం పారాటం చేస్తున్నామని కార్యకర్తలను రెచ్చగొట్టి, ధనం పోగేసుకోవటమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆ పార్టీ కిందిస్థ�