అంటే ఒంటె ఉద్యానవనంలోకి పోయినా ముండ్లచెట్ల కోసమే వెతుకుతుంది. అక్కడ సువాసననందించే ఎన్ని పుష్పరాజాలున్నా, మధుర ఫలాలున్నా వదిలి ముండ్లకోసమే దాని వెతుకులాట. అలాగే బీఆర్ఎస్ ప్రస్థానం విషయంలో సానుకూలతలు�
‘షర్మిలా.. నోరు అదుపులో ఉంచుకో.. నీ తండ్రి కంటే పెద్ద వయసున్న సీఎం కేసీఆర్ను విమర్శిస్తే సహించం.. అనవసరంగా నోరు జారితే తగ్గిన బుద్ధిచెప్తాం’ అని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు వైఎస�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీ, ఐటీలను తమ పార్టీ అనుబంధ సంఘాలుగా మా ర్చిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆ రోపించారు. గురువారం ఖ మ్మం రూరల్ మండలంలోని రామ్లీల ఫంక్షన్ హాలులో ఏర్పాట
తెలంగాణ రాష్ట్రమంటే సీఎం కేసీఆర్ ఇలాఖా అని, ఇక్కడ బీజేపీ కుయుక్తులు సాగవని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ స్పష్టం చేశారు. బీజేపీ నేతలు ఊరూరా క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నా ఒక్క సీటును కూడా గెలువల�
దేశ ఐక్యతకు బీజేపీ ప్రమాదకరంగా పరిణమించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. లౌకిక శక్తులు దీన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బొమ్మరబెట్టు లక్ష్మీజనార్దన సంతోష్ (బీఎల్ సంతోష్ )కు, న్యాయవాది బుసారపు శ్రీనివాస్కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్ ) జారీచేసిన నోటీసులపై స్టే �
బిల్కిస్ రేపిస్టులు సంస్కారులన్న వ్యక్తికి బీజేపీ టికెట్ ఇవ్వడంపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ సహా బీజేపీ నాయకులు పదే పదే వల్లెవేస్తున్న ‘గుజరాత�
వర్గీకరణ అమలు చేస్తానంటూ మాట తప్పి మాదిగలను మోసం చేస్తున్న బీజేపీని మునుగోడులో ఓడించాలని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పిలుపునిచ్చారు.
దళితులపై దాడులు చేస్తూ దళితులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బీజేపీని మునుగోడులో ఓడించి గుణపాఠం చెప్పాలని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో రాష్ట్రంలో రాజకీయ వేడి పెరిగింది. రెండోసారి అధికారంలోకి వచ్చి చరిత్ర తిరగరాయాలని బీజేపీ తహతహలాడుతుండగా.. కాషాయపార్టీని గద్దె దించి అధి�
బీజేపీని తరిమికొట్టి మునుగోడులో టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని రాష్ట్ర మున్సిపల్ చైర్మన్స్ చాంబర్ చైర్మన్ రాజు వెన్రెడ్డి చెప్పారు. శనివారం హిమాయత్నగర్లోని చాంబర్ కార్యాలయంలో రాజు వెన్రెడ�
‘క్విడ్ ప్రో కో’కు పాల్పడిన బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని ఎన్నికల్లో పోటీ కి అనర్హుడిగా ప్రకటించాలని ఎలక్షన్ కమిషన్ను టీఆర్ఎస్ కోరింది.
ఆర్ఎస్ఎస్, బీజేపీ శక్తుల ఫాసిస్టు చర్యలను అడ్డుకోకపోతే భవిష్యత్తులో భావ ప్రకటన స్చేచ్ఛతోపాటు అనేక హకులను కోల్పోయే ప్రమాదం ఉన్నదని పలువురు మేధావులు హెచ్చరించారు.
టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం దేశంలో మార్పు తేవాలన్న అతిపెద్ద ఎజెండాలో భాగమని రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థ (టీఎస్ రెడ్కో) చైర్మన్ సతీశ్రెడ్డి అన్నారు.